ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంపై తెలుగు దేశం పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. అధినేత చంద్రబాబు నాయుడు కు జరిగిన అవమానం కు గానూ ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించే తెలుగు దేశం పార్టీ ఈసారి నిర్వహించబడుతున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలా వద్దా అనే విషయమై ఇన్నిరోజులు ఎటు తేల్చుకోలేక పోయింది. ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలుగు దేశం పార్టీ ముఖ్య నాయకులు మరియు ఎమ్మెల్యేలు చర్చించి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.
అయితే ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడు అసెంబ్లీ కి హాజరు కారు అని తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారికంగా ప్రకటించారు. ఏపీ అసెంబ్లీ లో వైకాపా నాయకులు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు అత్యంత దారుణంగా విమర్శించారని.. అందుకే ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీలో అడుగు పెట్టరని తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు ఎమ్మెల్యేలు అంటున్నారు. గతంలోనే చంద్రబాబు నాయుడు సీఎంగానే మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేసిన విషయం తెలిసిందే. అందుకే ఈ రెండేళ్ల పాటు కూడా ఆయన అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది.
847684 684133This is some wonderful data. I expect additional facts like this was distributed across the web today. 453879
503308 452397Wow! This could be 1 specific with the most beneficial blogs Weve ever arrive across on this subject. Really Fantastic. Im also an expert in this topic therefore I can realize your hard function. 297577
44747 442990To know wisdom and instruction, to perceive the words of understanding 582364