తెలంగాణలో పదో తరగతి పరిక్షల తేదీలు ఖరారయ్యాయి. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రకటించారు.
- మే 17 నుంచి 26వ తేదీ వరకూ పరిక్షలు..
- మే 27 నుంచి జూన్ 13 వరకు వేసవి సెలవులు..
ఈసారి పదో తరగతి పరిక్షల విధానం మారింది. రెగ్యులర్ గా ఆరు సబ్జెక్టులకు జరిగే 11 పరిక్షల స్థానంలో ఆరు సబ్జెక్టులకు మాత్రమే పరిక్షలు నిర్వహించనున్నారు. నాలుగు ఎఫ్ఏ టెస్టులకు రెండు ఎఫ్ఏ టెస్టులు జరుగనున్నాయి.
- మొదటి ఎఫ్ఏ మార్చి 15వ తేదీన..
- రెండో ఎఫ్ఏ ఏప్రిల్ 15న జరుగుతాయి.
ఈ ఏడాది పదో తరగతి పరిక్షల్లో మొత్తంగా 5 లక్షల 50 వేల మంది విద్యార్ధులు పరిక్షలు రాయనున్నారు.
- మే 7 నుంచి 13 మధ్యలో సమ్మెటివ్ అసెస్మెంట్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1 నుంచి 9,10 తరగతుల విద్యార్ధులకు పాఠాలు ప్రారంభం కానున్నాయి. విద్యార్ధులు తప్పనిసరిగా స్కూల్ కు హాజరు కావాల్సిన అవసరం లేదని.. పరిక్షలు రాసేందుకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.
- హైదరాబాద్ లో క్లాసులు.. ఉదయం 8:45 నుంచి సాయంత్రం 4 వరకూ..
- జిల్లాల్లో క్లాసులు.. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:45 వరకూ..
- తొమ్మిదో తరగతికి ఆన్ లైన్ క్లాసులు.. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య..
- పదో తరగతికి ఆన్ లైన్ క్లాసులు.. ఉదయం 10 నుంచి 11 మధ్య నిర్వహిస్తారు.
849038 771729Ive read several good stuff here. Definitely value bookmarking for revisiting. I surprise how much effort you put to create 1 of these exceptional informative website. 554110
932181 93278Hello! I would wish to supply a large thumbs up for your superb info you can have here about this post. Ill be coming back to your blog web site for further soon. 597560
212349 15048This really is a excellent topic to speak about. Sometimes I fav stuff like this on Redit. This write-up probably wont do effectively with that crowd. I is going to be certain to submit something else though. 692180