ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో పది మంది వాలంటీర్లను తొలగిస్తూ ఎంపీడీఓ రాజేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నందు వల్లే విధుల నుండి వారిని తొలగించినట్లుగా అధికారులు అంటున్నారు. కాని వాలంటీర్లు మాత్రం తాము పని చేస్తున్న చోట వైకాపా నాయకులు సర్పంచ్ గా ఓడిపోవడం వల్లే తాము సహకరించలేదు అంటూ తొలగించినట్లుగా ఆరోపిస్తున్నారు.
వాలంటీర్ల కుటుంబ సభ్యులు ఈ విషయమై ఆందోళనకు దిగుతున్నారు. వాలంటీర్లు అధికార పార్టీకి సహకరించక పోవడం వల్లే తొలగించడంతో పాటు వేదిస్తున్నారు అంటే ఆరోపించారు. ఎంపీడీఓ ఇచ్చిన సస్పెండ్ నోటీసులను తీసుకునేందుకు వాలంటీర్లు నో చెప్పారు. దాంతో వివాదం పెరిగింది. ఈ మొత్తం వ్యవహారంపై జిల్లా కలెక్టర్ స్పందించాలంటూ వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ వారో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
640699 736550You produced some first rate factors there. I regarded on the web for the problem and located most people will associate with along with your site. 316988
19584 382362Its perfect time to make some plans for the future and it is time to be pleased. Ive read this post and if I could I wish to suggest you some intriguing issues or suggestions. Maybe you could write next articles referring to this post. I want to read even far more items about it! 48863
391062 642616I really enjoyed reading this site, this really is excellent blog. 222651