Switch to English

స్టీల్ ప్లాంట్ అమ్మేయడం ఖాయం.. ఇంకెందుకీ ఉత్తుత్తి పోరాటం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

నష్టాల్లో వున్న ప్రభుత్వ సంస్థల్ని అమ్మేయడం తప్ప ఇంకో మార్గమే లేదని ప్రధాని నరేంద్ర మోడీ తేల్చేశారు. అలాంటి ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వం తరఫున సాయం అందించడమంటే, పన్నులు కడుతోన్న ప్రజల్ని మోసం చేయడమేనన్నది నరేంద్ర మోడీ ఉవాచ. వావ్.. ఈ లాజిక్ అదిరిపోయింది.

అసలు ప్రభుత్వ రంగ సంస్థలకు ఎందుకు నష్టాలు వస్తున్నాయి.? ప్రైవేటు రంగ సంస్థలు ఎందుకు దూసుకుపోతున్నాయి.? అన్న చర్చ జరగకుండా, నష్టాలు వస్తున్నాయి కాబట్టి.. అమ్మేస్తామంటే ఎలా.? సొంతంగా గనులు లేకపోవడం అనేది విశాఖ స్టీలు ప్లాంటు తప్పు కాదు.. అది ప్రభుత్వాల వైఫల్యం. మరి, ప్రభుత్వాల వైఫల్యానికి ఎలాంటి శిక్ష వేయాలి. ప్రభుత్వాల్ని అమ్మేయడం కుదరదు కాబట్టి.. ఊరుకున్నారుగానీ.. లేకపోతే ఆ పనీ చేసేస్తారేమో.

అమ్మేసుకుంటూ పోతే, ప్రభుత్వాల దగ్గర మిగిలేదేముంటుంది.? కొన్ని విభాగాల్లో కనిష్ట స్థాయిలో ప్రభుత్వ పెట్టుబడులుంటాయి తప్ప.. పూర్తిగా వుండడం సాధ్యమయ్యే పనే కాదని ప్రధాని నరేంద్ర మోడీ కుండబద్దలుగొట్టేసిన వైనం చూస్తోంటే, బీజేపీ తాజా టెర్మ్ కేంద్రంలో ముగిసేసరికి, దేశంలో ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రభుత్వ రంగ సంస్థ వుండదేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో ప్రభుత్వాలు తలుపుల్ని బార్లా తెరిచేశాయి భారతదేశంలోకి. దాంతో, చాలావరకు ప్రముఖ దేశీయ సంస్థలు ప్రస్తుతం విదేశీ సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోయాయి.

ఈ క్రమంలో విదేశీ పెత్తనం అన్ని విషయాల్లోనూ పెరిగిపోవడం ఖాయం. విద్య, వైద్యం సహా అన్ని రంగాలూ ఇప్పుడు సామాన్యుడికి అత్యంత ఖరీదైన వ్యవహారాలుగా మారిపోయాయి. సగటు భారతీయుడు జీవించడమే గగనంగా తయారవుతోంది ఈ ప్రైవేటు పెత్తనం కారణంగా. అయినాగానీ, ప్రైవేటు ముద్దు.. ప్రభుత్వ సంస్థల్ని కాపాడుకోవాలన్న ఆలోచన వద్దే వద్దు.. అంటోంది కేంద్రం.

మొత్తమ్మీద, విశాఖ ఉక్కు పరిశ్రమ విషయమై మబ్బులు తొలగిపోయాయ్.. మిగిలి వున్న ఆ కొన్ని ఆశలు కూడా చచ్చిపోయాయ్.. రాజకీయ నాయకులు పిల్లిమొగ్గలు వేసినా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆగదు గాక ఆగదు. ఇంకా బీజేపీ జెండా పట్టుకుని నాయకులు రాష్ట్రంలో తిరిగితే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...