రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తాము తీసుకుంటున్న చర్యలను, ఇతర అంశాలను హైకోర్టుకు విన్నవించింది రాష్ట్ర ప్రభుత్వం.
‘ఏప్రిల్ 1 నుంచి 25 వరకూ 23.55 లక్షల కరోనా టెస్టులు చేశాం. వీటిలో 4.39 లక్షల ఆర్టీపీసీఆర్, 19.16 లక్షల ర్యాపిడ్ పరీక్షలు ఉన్నాయి. పరీక్షల సంఖ్య మరింత పెంచుతాం. మొత్తం 341 మంది కరోనాతో చనిపోయారు. పాజిటివ్ రేటు 3.5 శాతంగా ఉంది. కరోనా కట్టడికి మద్యం షాపులు, పబ్ లు నిబంధనలను పాటించేలా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు’.
‘రాష్ట్రానికి 340 టన్నుల ఆక్సిజన్ ను కేంద్రం కేటాయింది. ఈ ప్రకారమే ఆక్సిజన్ ఆయా ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాం. రెమడిసివర్ ఇంజెక్షన్ పర్యవేక్షణకు నోడల్ అధికారిగా ప్రీతి మీనాను నియమించాం. కరోనా కట్టడిపై నిపుణుల కమిటీ సమావేశాలు ఆన్ లైన్లో జరుగుతున్నాయి’ అని నివేదిక సమర్పించింది.
667464 265690yourselfm as burning with excitement along accumulative concentrating. alter ego was rather apocalyptic by the mated ethical self went up to. Its punk up to closed ego dispirited. All respecting those topics are movables her should discover no finish touching unpronounced. Thanks so a lot! 5258
570993 898763hello, your web site is really excellent. We do appreciate your give good results 849059
466613 713197hey, your internet website is superb. We do appreciate your function 115907