మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. పవన్ కళ్యాణ్ మరియు రానాలు హీరోలుగా నటిస్తున్న ఈ రీమేక్ కు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రీమేక్ కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే ఇంకా మాటలు అందిస్తున్నారు. ఈ సినిమా కు త్రివిక్రమ్ అంతకు మించి కూడా వ్యవహరిస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలోని పవన్ కళ్యాణ్ పాత్రపై త్రివిక్రమ్ ఎక్కువ ఫోకస్ పెట్టాడట.
పవన్ పై షూట్ చేసిన ప్రతి సన్నివేశాన్ని కూడా త్రివిక్రమ్ స్పెషల్ గా కేర్ తీసుకుని మరీ చూస్తున్నట్లుగా తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ రీమేక్ కేవలం రెండు నెలల్లోనే పూర్తి చేసేందుకు చకచక షూటింగ్ చేస్తున్నారు. రీమేక్ లో పలు మార్పులు చేర్పులు చేయడంతో పాటు హీరోల పాత్రల విషయంలో కూడా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. భారీ ఎత్తున అంచనాలున్న ఈరీమేక్ ను ఇదే ఏడాదిలో విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తోంది.
406908 145694hello!,I truly like your writing really a lot! percentage we keep up a correspondence extra about your write-up on AOL? I need to have an expert on this region to unravel my problem. Might be that is you! Taking a look forward to peer you. 892868
588545 438750Spot lets start on this write-up, I seriously believe this incredible website requirements significantly far more consideration. Ill much more likely once once more to read an excellent deal a lot more, a lot of thanks that information. 769868
79388 156657Now im encountering a fresh short issues Once i cant look like allowed to sign up for the particular give food to, Now im utilizing search engines like google audience. 34082