గిరిజన ప్రాథమిక పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులు ప్రతి రోజు స్కూల్ కు హాజరు అవుతున్నారు. అయితే విద్యార్థి విద్యార్థినులు మాత్రం స్కూల్ కు హాజరు అవ్వడం లేదు. అందుకే ప్రతి రోజు ఉపాధ్యాయులు పిల్లల ఇంటికి వెళ్లి మరీ పాఠాలు చెప్పాలంటూ గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి రోజు టీచర్ ముగ్గురు పిల్లల చొప్పున ఎంపిక చేసుకుని రెండేసి గంటల చొప్పున ఒకొక్కరికి పాఠాలు చెప్పాలంటూ ఆదేశించింది. రోజులో ఆరు గంటల పాటు విద్యార్థులకు అందుబాటులో ఉండాలంది.
విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటే అప్పుడు ఆరు గంటలను వారికి అనుగుణంగా డివైడ్ చేసుకుని పాఠాలు చెప్పాలంది. ఇక గిరిజన సంక్షేమ హాస్టల్స్ కు చెందిన టీచర్స్ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామంలోని విద్యార్థులు అందరికి కూడా పాఠాలు చెప్పాలని చెప్పింది. రోజుకు ఒక్కో గ్రామానికి వెళ్లి రొటేషన్ పద్దతిలో పిల్లలకు పాఠాలు చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
738302 855634When I saw this page was like wow. Thanks for putting your effort in publishing this post. 926827
585180 358287Today, I went to the beach with my children. I found a sea shell and gave it to my 4 year old daughter and said “You can hear the ocean if you put this to your ear.” She placed the shell to her ear and screamed. There was a hermit crab inside and it pinched her ear. She never wants to go back! LoL I know this is completely off topic but I had to tell someone! 283852