ఏపీలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వైసీపీ కండువా కప్పుకోనున్నారు. తన కుమారుడితో కలిసి బుధవారం సాయంత్రం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో అధికార పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు సంప్రదింపులన్నీ పూర్తయ్యాయి.
నిజానికి తెలుగుదేశం పార్టీ నుంచి అధికార పార్టీలోకి పలువురు ఎమ్మెల్యేలు జంప్ చేయనున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. దాదాపు అరడజను మంది ఇందుకు రెడీగా ఉన్నారంటూ అధికార పార్టీ లీకులిచ్చింది. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. ఈ దశలో ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యేలకు నమ్మకం లేదని, వారంతా జగన్ పనితీరుకు ఆకర్షితులవుతున్నారని వ్యాఖ్యానించారు. అయితే, ఇదంతా మైండ్ గేమ్ కావొచ్చనే వ్యాఖ్యలు వినిపించాయి. ఈ తరుణంలో మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు టీడీపీని వీడి వైసీపీలో చేరాలని నిర్ణయించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
718271 191042Wow, incredible blog layout! How long have you been blogging for? you make blogging look easy. The overall look of your web site is fantastic, as properly as the content material! 899031
937675 469761Sorry for the huge review, but Im genuinely loving the new Zune, and hope this, as effectively as the outstanding reviews some other individuals have written, will aid you decide if it is the right choice for you. 675468
505714 372367You require to join in a contest initial of the finest blogs on the internet. I most definitely will suggest this site! 190537
106455 615198Precisely what I was seeking for, thankyou for putting up. 854080