టీం ఇండియా పాకిస్తాన్ జట్ల మద్య జరిగిన ప్రతి ఒక్క మ్యాచ్ కూడా అద్బుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి మ్యాచ్ ను కూడా ఇరు దేశాల క్రీడాభిమానులు ఒక యుద్దంగా చూస్తారు. యుద్దం లో మా వాళ్లు గెలవాలని ఎలా అనుకుంటారో రెండు దేశాల క్రీడాభిమానులు మరియు సామాన్యులు కూడా కోరుకుంటూ ఉంటారు. ప్రస్తుత పరిస్థితులు సరిగా లేని కారణంగా ఇండో పాక్ ల సిరీస్ లు జరగడం లేదు. కాని ఒకప్పుడు ఎన్నో సార్లు రెండు జట్ల మాద్య హెడ్ టు హెడ్ ఫైట్ లు జరిగాయి. అందులో ఒకటి ముల్తాన్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్.
అప్పటి క్రీడాభిమానులు ఇప్పటికి ఆమ్యాచ్ ను మర్చిపోలేరు. సెహ్వాగ్ ఆ మ్యాచ్ లో 375 బంతుల్లో 309 పరుగులు చేసి అద్బుతమైన ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్ లో షోయబ్ అక్తర్ తన బంతులతో సెహ్వాగ్ ను విసిగించేందుకు చాలా ప్రయత్నించాడు. ఒకానొక సమయంలో అక్తర్ విసిగి పోయి బంతి అడ్డదిడ్డంగా విసిరాడు. ఆ సమయంలోనే బౌన్సర్ ను ఫుల్ షాట్ ఆడే ప్రయత్నం చేయవచ్చు కదా అంటూ అడిగాడు. అప్పుడు సెహ్వాగ్ బౌలింగ్ చేయకుండా అడుక్కుంటావేం అన్నట్లుగా స్పందించాడట. ఈ విషయాన్ని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
391091 833080I believe other internet site owners really should take this site as an model, really clean and excellent user pleasant pattern . 770431
253056 116133The next time I learn a weblog, I hope that it doesnt disappoint me as much as this one. I mean, I do know it was my choice to read, nevertheless I in fact thought youd have something attention-grabbing to say. All I hear can be a bunch of whining about something which you could fix for those who werent too busy in search of attention. 759288
177089 904255Thanks for another magnificent post. 930125