ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుతో ప్రాణాలు దక్కాయని నిన్న చెప్పిన రిటైర్డ్ మాస్టారు కోటయ్య ఇప్పుడు మళ్లీ అనారోగ్యం వచ్చిందని చెప్తున్న వీడియో వైరల్ అయింది. ఆయనకు కంటి సమస్య తలెత్తడంతో వైద్యులు పరీక్షించారు. కంట్లో పసరు వేయడం వల్ల టాక్సిక్ కెరాటిటిస్ అనే డీసీజ్ గుర్తించినట్టు తెలుస్తోంది. జిల్లేడు పాల వల్ల కంటి నల్ల గుడ్డు పైపొర దెబ్బ తింటుందని కంటి వైద్యులు అంటున్నారు. ఈక్రమంలో ఆనందయ్య కరోనా మందుకు బ్రేక్ పడింది.
ప్రభుత్వం అనుమతి ఇచ్చేవారకూ వారం, పది రోజులపాటు మందు పంపిణీ నిలిపివేశారు. అర్ధరాత్రి ఆనందయ్య ఇంటికి, మందు పంపిణీ కేంద్రానికి పోలీసులు చేరుకున్నారు. పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి మందు తయారీ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఆనందయ్య ఇచ్చే కరోనా మందుకు ప్రభుత్వం నుంచే అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కృష్ణపట్నంకు ఐసీఎంఆర్ ప్రతినిధులు, ఆయుష్ కమిషనర్ మందుపై లోతుగా అధ్యయనం చేయనున్నారు. ఆనందయ్యకు పోలీసులు అదనపు భద్రత కల్పించారు.
636175 57182You produced some decent points there. I looked on the internet for that issue and located most individuals will go together with with the web site. 531684
776631 724620What a lovely weblog page. I will definitely be back once more. Please maintain writing! 21507
928011 111915Wow post thanks! We think your articles are excellent and want a lot more soon. We really like anything to do with word games/word play. 911857