ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ బలంగా ఉంది. కాని ఎప్పుడైతే తెలంగాణను విడదీశారో అప్పుడే ఏపీలో కాంగ్రెస్ చనిపోయినంత పనైంది. అక్కడ నాయకుల నుండి కార్యకర్తల వరకు చాలా మంది కాంగ్రెస్ ను వీడారు. ఏపీలో మళ్లీ కాంగ్రెస్ పుంజుకోవడం దాదాపు అసాధ్యం అన్నంతగా దారుణ పరిస్థితిలో కాంగ్రెస్ పడిపోయింది. అక్కడ ఒక సమర్థవంతమైన నాయకుడే లేడు.
ఏపీ కాంగ్రెస్ కు మళ్లీ ఊపిరి ఊదేందుకు గాను అధినాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర నాయకులను ఢిల్లీకి ఆహ్వానించింది. ఢిల్లీలో పార్టీ గురించి మాట్లాడటంతో పాటు పార్టీ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలను గురించి చర్చిద్దాం రండీ అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులను అధినాయకత్వం ఆహ్వానించింది. ఈనెల 11వ తారీకున ఢిల్లీలో రాహుల్ గాంధీతో ఏపీ కాంగ్రెస్ నాయకులు భేటీ అవ్వబోతున్నారు. భేటీలో పీసీసీ కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలో క్రియాశీలకంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట.
551497 447525Aw, this really is an incredibly nice post. In thought I would like to put in spot writing like this moreover – spending time and actual effort to create a good article but exactly what do I say I procrastinate alot by means of no indicates seem to get something accomplished. 517189
423631 731203Extremely informative and wonderful bodily structure of content material , now thats user friendly (:. 616530
527285 919486This is a amazing web page, could you be interested in doing an interview about just how you developed it? If so e-mail me! 1000