ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కి .. అంతే భారీగా విడుదలకు సిద్ధమైంది. తెలుగుతో పాటు పలు భాషలో విడుదలవుతున్న ఈ సినిమాకు సంబందించిన ప్రమోషన్ వేడుక ఈ రోజు హైద్రాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాస్ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.
ఈ సినిమాతో పాటు మరో వైపు జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాను సినిమా చేస్తున్నాడు. సాహో ప్రమోషన్ లో పాల్గొన్న ప్రభాస్ జాను గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. సాహో సినిమా హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించామని, ఇప్పటికే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయని, కచ్చితంగా వాటిని ఆదుకుంటామని అయన అన్నారు.
ఇక ఈ సినిమాతో పాటు జిల్ రాధా కృష్ణ జాను సినిమా కూడా భారీగానే ఖర్చు చేశామని, మంచి ఫీల్ గుడ్ మూవీ ఇదని అన్నాడు ప్రభాస్. ఒక భిన్నమైన ప్రేమకథను హై స్టాండర్డ్ బడ్జెట్ తో చూపించబోతున్నట్టు చెప్పాడు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో ఎక్కవ భాగం ఇటలీలో షూటింగ్ జరిపారు. ఈ సినిమాకు కూడా వందకోట్ల బడ్జెట్ పెట్టినట్టు టాక్. ఈ సినిమాను సమ్మర్ లో లేదా సంక్రాంతికి విడుదల చేస్తారట.
822453 680539Hiya. Very cool internet site!! Man .. Beautiful .. Fantastic .. I will bookmark your internet web site and take the feeds additionallyI am pleased to find numerous valuable data here within the post. Thank you for sharing 581544
79845 146345Yeah bookmaking this wasnt a bad decision excellent post! . 424731
550262 793057Thanks for the weblog loaded with so several info. Stopping by your weblog helped me to get what I was searching for. 97290