సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ జోరుగా జరుపుకుంటుంది. ఈ సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ సాంగ్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు దర్శకుడు.
అందుకే ఈ సాంగ్ లో ఓ క్రేజీ హీరోయిన్ ని పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం మిల్కి భామ తమన్నా ఈ సాంగ్ లో చిందేయడానికి ఓకే చెప్పిందంటూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లో చిందులేసేది ఎవరో కాదు జిగేలు రాణి అవును .. ఆ వివరాల్లోకి వెళితే మహేష్ బాబు సరసన రష్మిక మండన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫిలింసిటీలో జరుగుతుంది.
ఈ సినిమాలో ఓ స్పెషల్ ఐటెం సాంగ్ డిజైన్ చేసారు. దానికోసం పూజ హెగ్డే ని అడిగారట .. ఇదివరకే రంగస్థలం సినిమాలో జిగేలు రాణి అంటూ ఓ రేంజ్ లో చిందేసి కుర్రకారుకు మతులు పోగొట్టిన జిగేలు రాణి .. ఇప్పుడు మహేష్ కోసం చిందేయడానికి రెడీ అయింది.
Also Read: కెజిఎఫ్ దర్శకుడితో మహేష్ మంతనాలు ?
అన్నట్టు ఈ సినిమా కోసం పూజకు గట్టి రెమ్యూనరేషన్ అందుకోనుంది. ఇక ఇదివరకే మహేష్ తో మహర్షి సినిమాలో హీరోయిన్ గా నటించిన పూజ హెగ్డే ఇప్పుడు ఐటెం గర్ల్ గా చిందేయడం విశేషం. మరి ఈ సాంగ్ లో పూజా చిందులు ఏ రేంజ్ లో కిక్కిస్తుందో చూడాలి.
749134 298756Hello there, I discovered your weblog by way of Google at exactly the same time as seeking for a comparable topic, your web site got here up, it seems to be great. Ive bookmarked it in my google bookmarks. 68828
196347 474799Wow! This could be 1 specific of the most beneficial blogs Weve ever arrive across on this topic. Basically Excellent. Im also an expert in this subject therefore I can understand your effort. 913019