రాష్ట్రంలో మద్యం బ్రాండ్ల వెనుక రాష్ట్ర ఐటీ సలహాదారు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఏపీలో ప్రముఖ బ్రాండ్ మద్యం అమ్మకాలు లేవన్న సంగతి తెలిసిందే. కొత్త కొత్త బ్రాండ్లు వెలిసి అవే అమ్మకాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో నడుస్తున్నాయనే ఆరోపణ ఉంది. ప్రముఖ డిస్టిలరీలను తమ ఆధీనంలోకి తెచ్చుకుని ఈ మద్యం విక్రయలు జరుగుతున్నాయని తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమలవుతోందనే విమర్శ లేకపోలేదు.
అయితే.. ఇవన్నీ కసిరెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుతున్నట్టు సమాచారం. అమెరికాలోని క్యాలిఫోర్సియాలో పని చేసిన కేసిరెడ్డి ఆ తర్వాత వైసీపీలో చేరారు. పార్టీకి విధేయుడిగా మారి సేవలందించారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీలో కీలకంగా పని చేసినట్టు తెలుస్తోంది. అందుకే సీఎం జగన్ ఆయన్ను ఐటీ సలహాదారుగా నియమించుకుందని తెలుస్తోంది. రెండేళ్లుగా కసిరెడ్డి ఈ పదవిలోనే కొనసాగుతున్నారు.
114724 115623building websites is not only enjoyable, but it can also produce an income for yourself;; 877343
384383 484837I like this web internet site very a lot, Its a actually good billet to read and obtain info . 412923
145357 186043Yours is really a prime example of informative writing. I believe my students could learn a lot from your writing style and your content. I might share this article with them. 692529