Switch to English

మంచిరోజులు రాబోతున్నాయ్: ప్రధానితో భేటీ అనంతరం జనసేనాని ఆకాంక్ష.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. సూటిగా సుత్తి లేకుండా.. మీడియాతో సింపుల్‌గా మాట్లాడేసి ముగించేశారు జనసేన అధినేత.

దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీని కలవడం జరిగిందన్న జనసేనాని, ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ భేటీ జరిగినట్లు వివరించారు. రెండు రోజుల క్రితం ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఆహ్వానం అందిందనీ, ఆ ఆహ్వానం మేరకు విశాఖ వచ్చి ప్రధానిని కలిసినట్లు జనసేనాని చెప్పుకొచ్చారు.

‘తెలుగు ప్రజల మధ్య ఐక్యత వర్ధిల్లాలనీ, తెలుగు రాష్ట్రాలు బావుండాలని ప్రధాని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. నాకున్న అవగాహన మేరకు రాష్ట్రంలోని పరిస్థితుల్ని ప్రధానికి వివరించాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ తర్వాత ఈ విషయమై స్పష్టత వచ్చింది..’ అని జనసేనాని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో పరిస్థితులెలా వున్నాయో, జనసేనాని నిత్యం చెబుతూనే వున్నారు. ‘మంచి రోజులు రాబోతున్నాయ్..’ అంటే, దానర్థమేంటి.? ‘ప్రజా కంటక ప్రభుత్వాన్ని కూల్చేయాల్సిందే..’ అని జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటీవల గుంటూరు జిల్లా ఇప్పటంలో నినదించిన సంగతి తెలిసిందే.

ఇప్పటం కూల్చివేతల దగ్గర్నుంచి, విశాఖలో కొన్నాళ్ళ క్రితం జరిగిన పరిణామాలు సహా అనేక అంశాల్ని జనసేనాని పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్ళినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.

కాగా, ప్రధానితో పవన్ కళ్యాణ్ భేటీకి తొలుత 15 నిమిషాల సమయం కేటాయించినప్పటికీ, ఆ భేటీ 35 నిమిషాలకు పైగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో పవన్ – మోడీ మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చాయన్నదానిపై అధికార వైసీపీలో గుబులు రేగుతోంది.

‘రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి..’ అని ప్రధానితో భేటీ తర్వాత జనసేనాని వ్యాఖ్యానించడం వైసీపీకి అస్సలేమాత్రం మింగుడు పడ్డంలేదు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

రాజకీయం

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఎక్కువ చదివినవి

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...