Switch to English

పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్స్: సామాజిక బాధ్యత, ప్రజా చైతన్యమే పవన్ కల్యాణ్ ‘జనసేన’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘భవిష్యత్తులో కల్యాణ్ పూర్తిగా సినిమాలే చేస్తాడని నాకు నమ్మకం లేదు. సమాజం కోసం నిలబడతాడని చెప్పగలను. అతని ఆలోచనలు, భావాలు వేరు’.. అని పవన్ కల్యాణ్ తండ్రి కొణిదెల వెంకట్రావు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వరుస హిట్లతో టాలీవుడ్ ని షేక్ చేస్తున్న పవన్ పై అభిమానులు, ప్రేక్షకుల అంచనాలు పెరిగిపోయిన దశలో.. ఆయన మాటలు ఎవరికీ నిజమనిపించలేదనే చెప్పాలి. ఇందుకు సినిమాలపైనే పవన్ ఫోకస్ చేయడం ఒక కారణం. అయితే.. తనకు సినిమాల కంటే ప్రజలు, సమాజం, సామాజిక బాధ్యతే సంతృప్తినిస్తుందని చెప్పేవారు పవన్. తండ్రి మాటలను ఆయన మరణానంతరం ఏడేళ్లకు నిజం చేశారు. తన ఆలోచనలను 2014 మార్చి 14న ‘జనసేన’ పార్టీ ఏర్పాటుతో వాస్తవంలోకి తెచ్చారు. తొలి ప్రసంగంతోనే ప్రజలవైపు తానెంత బలంగా నిలబడతానో నిరూపించారు పవన్ కల్యాణ్.

పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్స్: సామాజిక బాధ్యత, ప్రజా చైతన్యమే పవన్ కల్యాణ్ ‘జనసేన’

ప్రజా సమస్యలపై పోరాటం..

నిజానికి 2007లో ప్రారంభించిన కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ నే భవిష్యత్తు ప్రణాళికగా పవన్ పెట్టుకున్నారని చెప్పాలి. అయితే 2014లో జరిగిన రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ విధానాలు పవన్ ఆలోచనలను మార్చి జనసేన ఏర్పాటుకు దారి తీశాయి. ‘కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో’ అంటూ పార్టీ ఆవిర్భావ సభలోనే నినదించి ప్రకంపనలు రేపారు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్ధతు ప్రకటించి ముఖ్యంగా ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణంగా నిలిచారు. తాను ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని ప్రజా సమస్యలపై అధికార పార్టీ నిర్లక్ష్యం వహిస్తే ప్రజల తరపున ప్రశ్నించి వారికి అండగా నిలుస్తానని అన్నారు. తదనంతర పరిణామాల్లో రాజకీయ విబేధాలతో కూటమి నుంచి విడిపోయి టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాజధాని అమరావతి భూముల విషయంపై టీడీపీ ప్రభుత్వ తీరును బహిరంగంగానే విమర్శించారు.

పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్స్: సామాజిక బాధ్యత, ప్రజా చైతన్యమే పవన్ కల్యాణ్ ‘జనసేన’

ప్రజా సమస్యలే ప్రభావం చూపి..

సినిమాల్లో పవన్ కల్యాణ్ కు ఉన్న అప్రతిహతమైన క్రేజ్, రాజకీయాల్లోనూ అక్కరకొచ్చింది. ‘ప్రభుత్వాన్ని నడపడం తేలిక.. పార్టీని నడపటం చాలా కష్టం’ అని పొలిటికల్ మాట. క్యాడర్, బూత్, కమిటీ, నాయకులు అందరినీ ఏకతాటిపై నడిపించాలి, గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేయాలి. సినిమాలు చేస్తూనే సోషల్ మీడియా ద్వారా సమస్యలను వెలుగులోకి తెచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యపై స్పందించి హార్వార్డ్ నుంచి డాక్టర్లను రప్పించారు. పవన్ ఎఫెక్ట్ తో అప్పటి టీడీపీ ప్రభుత్వం అక్కడ డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు చేసిందంటే అతిశయోక్తి కాదు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా పని చేసారు పవన్ కల్యాణ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య చూసి చలించిపోయారు. ఇలాంటి సంఘటనలే పవన్ ను రాజకీయాల్లోకి వచ్చేలా చేశాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...