కరోనా కారణంగా కుదేళయిన దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడుతున్నట్లుగా అనిపిస్తుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఏప్రిల్ నెలలో కేవలం 32 వేల కోట్ల జీఎస్టీ మాత్రమే వసూళ్లు అయ్యింది. ఆ తర్వాత నెల నుండి మెల్లమెల్లగా మెరుగు పడుతూ వచ్చింది.
సెప్టెంబర్ నెలలో 95 వేల కోట్ల జీఎస్టీ నమోదు అవ్వగా అక్టోబర్ మరియు నవంబర్ లో మాత్రం లక్ష కోట్ల జీఎస్టీ వసూళ్లు అయ్యి రికార్డు సృష్టించింది. అక్టోబర్ తో పోల్చితే వెయ్యి కోట్లు తగ్గినా కూడా నవంబర్ లో కూడా లక్ష కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. ఈ సూచిలు భారత ఆర్థిక వ్యవస్థ కుదుట పడ్డట్లుగా అనిపిస్తుంది అంటూ ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు స్వల్పంగా మార్పులు కనిపిస్తున్నాయి. తెలంగాణలో గత ఏడాది నవంబర్ లో 3.3 వేల కోట్ల జీఎస్టీ వసూళ్లు అవ్వగా ఈ ఏడాది నవంబర్ కు ఆ మొత్తం 3.1 గా నమోదు అయ్యింది. దాదాపుగా రెండు వందల కోట్ల క్షీణత కనిపించింది. అయితే ఏపీలో మాత్రం దాదాపుగా 250 కోట్ల వృద్ది కనిపించింది.
దేశంలో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లను దాటడం పట్ల ఆర్థిక రంగ నిపుణులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
806284 932188Theres noticeably a bundle to uncover out about this. I assume you made certain great points in capabilities also. 386261
919580 847026Hiya. Very cool site!! Man .. Beautiful .. Great .. I will bookmark your web website and take the feeds additionallyI am pleased to find numerous useful information here within the post. Thank you for sharing 948494
673346 305307Often the Are normally Weight reduction plan is unquestionably an low-priced and flexible weight-reduction strategy product modeled on individuals seeking out shed some pounds combined with at some point maintain a far healthier your life. la weight loss 216252