Switch to English

బీజేపీతో టీడీపీ పొత్తు.! ‘తూచ్’ అనేసిన బీజేపీ కీలక నేత.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

రాజకీయ పార్టీల మధ్య పొత్తులు అధిష్టానం స్థాయిలో జరుగుతాయ్.! కింది స్థాయి నాయకులు, పార్టీలో ముఖ్య నేతలు పొత్తుల గురించి మాట్లాడితే, అందులో ఎంత వాస్తవం.? అన్నదానిపై మళ్ళీ భిన్న వాదనలుంటాయ్.! రాజకీయాలన్నాక గాసిప్స్ సహజం. అదే సమయంలో లీకులు కూడా సర్వసాధారణం.

అసలు విషయమేంటంటే, బీజేపీ – టీడీపీ మధ్య మళ్ళీ ‘స్నేహం’ చిగురిస్తోందంటూ నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్ ఛానల్ కొన్నాళ్ళ క్రితం బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేసింది. దానిపై విశ్లేషనాత్మక కథనాన్ని కూడా మాంఛి మసాలా దట్టించి.. వండి వడ్డించింది. అది ‘రిపబ్లిక్’ ఛానల్. ఆ ఛానల్, భారతీయ జనతా పార్టీకి కొమ్ము కాసే ఛానల్ అన్నది జగమెరిగిన సత్యం.

మరోపక్క, టీడీపీ అను‘కుల’ మీడియాలోనూ బీజేపీ – టీడీపీ పొత్తు గురించి కథనాలొచ్చాయి. చినబాబు నారా లోకేష్ చొరవతో బీజేపీ – టీడీపీ పొత్తు ఖాయమైపోయిందన్నది ఆ టీడీపీ అను‘కుల’ మీడియా చర్చల సారాంశం. సరే, విషయమైతే.. బీజేపీ – టీడీపీ పొత్తు దిశగా సంకేతాలు పంపుతోంది. అందులో కొంత వాస్తవం లేకపోలేదు.

కానీ, తెలంగాణ బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ మాత్రం ‘బీజేపీ – టీడీపీ మధ్య పొత్తు లేదు, వుండబోదు..’ అని సెలవిచ్చేశారు. తెలంగాణలో టీడీపీ అవసరం తమకేమీ లేదని చెప్పారాయన. ఒంటరిగానే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనీ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. అన్నట్టు, తెలంగాణలో జనసేనతో కూడా బీజేపీకి పొత్తు లేదట.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం బీజేపీ – జనసేన మధ్య పొత్తు వుందట. ఆ రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళతాయట. ఇదీ ఏపీ గురించి డాక్టర్ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యల సారాంశం. ఏపీలో జనసేన మిత్ర పక్షం.. తెలంగాణలో జనసేనతో పొత్తు లేదు గనుక, ఒకవేళ జనసేన తెలంగాణలో కూడా పోటీ చేస్తే.. బీజేపీ వర్సెస్ జనసేన.. అనుకోవాలేమో.! ఇది కాస్త ఇంట్రెస్టింగ్ ఫైట్ అవుతుంది.

తెలంగాణ బీజేపీ నేతల్లో కొందరు జనసేనతో బీజేపీ స్నేహాన్ని ఒప్పుకోవడంలేదు. కానీ, బీజేపీ అధిష్టానానికి ఓ క్లారిటీ వుంది. ఎన్నికల సమయంలో పొత్తుల సంగతులు తేలతాయ్. బీజేపీకి టీడీపీతో కూడా అవసరం వుందన్నది నిర్వివాదాంశం. ఆ వ్యవహారంపై ముందు ముందు స్పష్టత వస్తుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...