కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ నాగార్జున సాగర్ నియోజకవర్గంపై పడింది. గడచిన 24 గంటల్లో అక్కడ 160 కేసులు నమోదవడమే ఇందుకు కారణం. ఇందులో టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ కూడా ఉన్నారు. ఆయనతోపాటు కుటుంబసభ్యులు, ఇతర టీఆర్ఎస్ నాయకులు కోటిరెడ్డి, కడారి అంజయ్యలకి కూడా కరోనా సోకింది. దీంతో వీరంతా హోం క్వారంటైన్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. వీరితోపాటు మరికొందరు కూడా కరోనా బారిన పడ్డారని తెలుస్తోంది.
ఉప ఎన్నిక ప్రచారంతోపాటు పోలింగ్ రోజున జన సమూహం కూడా వైరస్ వ్యాప్తికి కారణమైందని అంటున్నారు. వీరే కాకుండా కాంగ్రెస్, బీజేపీ నేతల్లో కూడా చాలా మంది కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన్న పలువురు నేతలు హోమ్ క్వారంటైన్కు వెళ్లినట్టు తెలుస్తోంది. వీరంతా కార్యకర్తలకు, ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని అంటున్నారు. ఉప ఎన్నిక కోసం ర్యాలీలు, ప్రచారం విస్తృతంగా చేపట్టిన సంగతి తెలిసిందే.
870394 135882This site can be a walk-by way of for all of the data you needed about this and didnt know who to ask. Glimpse here, and also you will undoubtedly uncover it. 611211
335198 159593Ill create a hyperlink to the web page about my private weblog. 177823
405187 824068Fantastic post, Im searching forward to hear a lot more from you!! 145051
386706 724206Hey! Very good stuff, please maintain us posted when you post something like that! 890868