ఇటీవలే తనకు శస్త్రచికిత్స జరగిందని.. అందుకే ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోతున్నానని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. తన ఆరోగ్యం, ఎన్నికలకు సంబంధించి ఆమె ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల మాదిరిగానే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీని తిరుగులేని మెజారిటీతో గెలిపించండి. జగన్ పాలనకు బహుమతిగా మద్దుతుగా ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించి సీఎం జగన్ కు కానుక ఇవ్వాలి.’
‘ఈ ఎన్నికల్లో నుంచునే అభ్యర్ధుల్లో జగన్ నే చూసి గెలిపించి దేశంలో నెంబర్ వన్ సీఎం అని నిరూపించాలి. గత మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు చెల్లాచెదురైపోయాయి. ఈ ఎన్నికల్లో కూడా అదే జరిగేలా చేసి సీఎం జగన్ కు మద్దతివ్వాలి. ఈ ఎన్నికల తర్వాత ఏపీలో వైసీపీ జెండా ఒకటే ఉంటుంది. జగనన్న అజెండా మాత్రమే మిగులుతుంది. నా యోగక్షేమాలు అడిగిన సీఎం జగన్ కు, నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని తెలిపారు.
97064 159774I view something genuinely unique in this web site . 387029
853507 479745Rattling exceptional info can be located on web blog . 383605
943061 105721We guarantee authentic brands avoiding inferior commercial imitations, or even dangerous counterfeits. 47250