ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రస్తావించిన మూడు రాజధానుల అంశం ఎంతటి ప్రకంపనలు రేపిందో తెలిసిన విషయమే. ఇప్పుడు అంతకుమించి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఏకంగా దేశానికి నాలుగు రాజధానులు ఉండాలంటూ సంచలనం రేపడమే కాదు.. సరికొత్త వాదనకు తెర తీశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతోత్సవాల్లో భాగంగా కోల్ కతాలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంగ్లయులు కోల్ కతానే రాజధానిగా చేసుకుని పరిపాలించారని ఆమె గుర్తు చేశారు.
ఆజాద్ హింద్ స్మారకాన్ని మనమే నిర్మించుకుందాం.. ఎలా నిర్మించాలో కూడా చేసి చూపిద్దాం. విగ్రహాలు, పార్లమెంట్ భవనాలు నిర్మిస్తూ వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు మనం ఆజాద్ హింద్ స్మారకాన్ని నిర్మించుకోలేమా.. అంటూ బీజేపీ, ప్రధాని మోదీపై పరోక్ష విమర్శలు చేసారు. నేతాజీని దేశ్ నాయక్ గా రవీంద్రనాధ్ ఠాగూర్ సంబోధించారని గుర్తు చేశారు. ఇండియన్ నేషనల్ ఆర్మీని సుభాష్ చంద్రబోస్ స్థాపించారని కూడా ఆమె అన్నారు. మొత్తంగా నాలుగు రాజధానులంటూ కొత్త అంశాన్ని ప్రస్తావించారు.
710684 896138Now we know who the ssebnile 1 is here. Fantastic post! 52926
163921 350097Spot lets start function on this write-up, I actually believe this incredible website requirements significantly more consideration. Ill apt to be once once more to read an excellent deal much more, several thanks for that info. 175310
691985 98019I really enjoy reading on this website, it holds wonderful articles . 935975
972592 132635Hi there! Good post! Please do inform us when we could see a follow up! 716435
768417 65569Any way Ill be subscribing to your feed and I hope you post again soon. I dont believe I could have put it much better myself. 584975