Switch to English

Chiranjeevi: అరుదైన కలయిక.. 34ఏళ్ళ తర్వాత చిరంజీవిని కలిసిన నాటి బాలనటులు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,982FansLike
57,764FollowersFollow

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఒకటి జగదేకవీరుడు అతిలోక సుందరి. సినిమాలో చిరంజీవి-శ్రీదేవి జోడీ ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది. వీరితోపాటు బాలనటులుగా షాలిని, షామిలి, రిషి, అమిత్ సినిమాలో కీలకం. వీరిలో షాలిని, షామిలి, రిషి తోబుట్టువులు. బాలనటులుగా చిరంజీవి వీరితో పంచిన వినోదం అప్పట్లో చిన్న పిల్లలను విపరీతంగా ఆకర్షించింది.

34ఏళ్ల తర్వాత.. ఇటివల హైదరాబాద్ లో వీరు ముగ్గురూ చిరంజీవిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. వీరంతా కలుసుకున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమాలో చిరంజీవితో ఉన్న పిక్.. ప్రస్తుతం ఫొటోను జత చేసి అభిమానులు ముచ్చటపడుతున్నారు. ఈమేరకు చిరంజీవిని కలుసుకున్న తమ సంతోషాన్ని షాలిని ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక క్లాసిక్ మూవీగా నిలిచిన సినిమా. 1990 మే9న విడుదలైన సినిమాపై తుపాను ప్రభావం తీవ్రంగా పడినా ప్రేక్షకులు ఏమాత్రం లెక్క చేయకుండా ఆదరించడం ఓ చరిత్ర.

744 COMMENTS

సినిమా

Majaka: ‘ప్రేక్షకులు కోరుకునే సినిమా ఇది..’ ‘మజాకా’ టీజర్ లాంచ్ లో...

Majaka: సందీప్ కిషన్-రీతూ వర్మ జంటగా తెరకెక్కిన సినిమా 'మజాకా'. త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన సినిమాను ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ , జీ...

Daku Maharaj: ‘డాకు మహారాజ్ హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’ సక్సెస్...

Daku Maharaj: నందమూరి బాలకృష్ణ నటించిన కొత్త సినిమా 'డాకు మహారాజ్'. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సనిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు....

Anil Ravipudi: ‘విజయ్ సినిమాకి డైరక్షన్..’ తమిళ నటుడితో అనిల్ రావిపూడి...

Anil Ravipudi: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన 69వ సినిమా తెలుగులో హిట్టయిన బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ సినిమా రీమేక్ చేయనున్నారనే టాక్ నడుస్తోంది....

Ram Charan: రామ్ చరణ్ కీర్తి కిరీటంలో మరో మణిహారం.. ‘అప్పన్న’

Ram Charan: నిప్పులకొలిమిలో కరిగే బంగారమే ఆభరణం అవుతుంది. అదే నిప్పులకొలిమిలో కాల్చిన ఇనుము కావాల్సిన పనిముట్టు అవుతుంది. సరిగ్గా ఇలానే నటనలో రాటుదేలి తన...

వెంకటేశ్, రానాల మీద కేసు.. నాంపల్లి కోర్టు సంచలన ఆదేశాలు..!

హీరోలు విక్టరీ వెంకటేశ్, రానాల మీద కేసు నమోదైంది. నాంపల్లి కోర్టు సంచలన ఆదేశాలతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. అసలు విషయం ఏంటంటే.....

రాజకీయం

జగన్ ఐదేళ్ల పనులను ఆరు నెలల్లో బద్దలు కొట్టిన పవన్..!

పవన్ కల్యాణ్‌ తన పరిధిలోని శాఖల పనితీరులో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. గతంలో ఎన్నడూ పెద్దగా పట్టించుకోని ఆ శాఖలను పరుగులు పెట్టిస్తున్నారు. ఒక సరైన లీడర్ పనిచేస్తే ఆ శాఖల్లో ఎన్ని...

ఉద్యోగులు, విద్యార్థులకు సీఎం చంద్రబాబు సంక్రాంతి కానుక..!

సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, విద్యార్థులు, చిన్న కాంట్రాక్టర్లకు సంక్రాంతి కానుక ప్రకటించారు. అన్ని వర్గాలకు కలిపి రూ.రూ. 6700కోట్లు బిల్లులను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి...

తిరుపతి ఘటన: పక్కా ప్రణాళికతోనే బందోబస్తు ఏర్పాటు చేశాం: అనంతపురం డీఐజీ

సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో పోలీసులు నిమగ్నమై ఉండడమే తిరుపతి తొక్కిసలాట ఘటనకు కారణమని వస్తున్న వార్తలపై పోలీసు అధికారులు ఖండించారు. కుప్పం పర్యటనకు, తిరుమలలో బందోబస్తుకు పక్కా ప్రణాళికతోనే పోలీసు...

తనమీదే జోక్ వేసుకుని నవ్వులు పూయించిన పవన్ స్పీచ్

పవన్ కల్యాణ్‌ అప్పుడప్పుడు మాట్లాడుతుంటే సభల్లో నవ్వులు పూయాల్సిందే. కొన్ని సమస్యలను కూడా ఆయన చమత్కారంగా చెబుతుంటారు. తాజాగా పిఠాపురంలో ఆయన ఓ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా పిఠాపురంనకు దేశంలోనే పేరు...

తిరుపతిలో తొక్కిసలాట వెనుక ‘కుట్ర’ దాగి వుందా.?

పెద్ద సంఖ్యలో భక్తులు ఒకే చోట గుమి కూడటం అనేది.. తిరుమల తిరుపతికి సంబంధించి షరామామూలు వ్యవహారమే. ఏటా జరిగే బ్రహ్మోత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొంటుంటారు. రద్దీ రోజుల్లో, దర్శన టోకెన్ల...

ఎక్కువ చదివినవి

శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అర్జున్..!

సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ ను అల్లు అర్జున్ పరామర్శించారు. నెల రోజులుగా కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు. పోలీసుల ఆంక్షల కారణంగా అల్లు అర్జున్ ఇప్పటి వరకు శ్రీతేజ్...

అభిమానుల మృతి.. గేమ్ ఛేంజర్ టీమ్ ను తప్పుబట్టడం కరెక్టేనా..?

అనుకోని సంఘటనలు జరిగితే వాటికి ప్రత్యక్షంగా సంబంధం లేని వ్యక్తులను తప్పుబట్టడం ఎంత వరకు కరెక్ట్.. మొన్న గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు వెళ్లిన ఇద్దరు అభిమానులు తిరుగు ప్రయాణంలో యాక్సిడెంట్ లో...

తెలుగు రాష్ట్రాల ‘కలయిక’పై తెలంగాణ సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

కలసి వుంటే కలదు సుఖం.. అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యల గురించే లెండి.! ఔను, ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయి, పదేళ్ళు...

తిరుపతి ఘటన: పక్కా ప్రణాళికతోనే బందోబస్తు ఏర్పాటు చేశాం: అనంతపురం డీఐజీ

సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో పోలీసులు నిమగ్నమై ఉండడమే తిరుపతి తొక్కిసలాట ఘటనకు కారణమని వస్తున్న వార్తలపై పోలీసు అధికారులు ఖండించారు. కుప్పం పర్యటనకు, తిరుమలలో బందోబస్తుకు పక్కా ప్రణాళికతోనే పోలీసు...

వైఎస్ జగన్ దుష్టచతుష్టయం.. ఓ శవ రాజకీయం.!

రాజకీయ ప్రత్యర్థుల మీదకు దుష్టచతుష్టయం.. అనే అస్త్రాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, 2024 ఎన్నికల సమయంలో ప్రయోగించారుగానీ, అది కాస్తా వైసీపీకే గట్టిగా తగిలింది. వైసీపీనే దుష్టచతుష్టయంగా భావించి, 151 సీట్ల...