ఏపీలో పంచాయితీ ఎన్నికల సందర్బంగా చిత్తూరు జిల్లాలోని పలు గ్రామాల్లో వందల కొద్ది లడ్డూలను పంచిపెట్టిన సంఘటన వివాదాస్పదంగా మారింది. ఎంతో పవిత్రమైన లడ్డులను ఇలా అంగడి సరుకు మాదిరిగా ఓట్లను కొనుగోలు చేసేందుకు పంచి పెట్టడం అత్యంత దారుణ విషయంగా తెలుగు దేశం పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ అధికారులు అధికార పార్టీ నాయకులకు లడ్డులను అక్రమంగా ఇవ్వడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
లడ్డూ ట్రేలు మామూలుగా కనీసం టీటీడీ అధికారుల వద్దకు కూడా వెళ్లవు. వారి వ్యక్తిగత అవసరాల కోసం కూడా లడ్డులను వినియోగించ కూడదు. అలాంటి లడ్డులతో కూడిన వందల కొద్ది ట్రేలను చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజక వర్గ పరిధిలో పంచి పెట్టడం విడ్డూరంగా ఉంది. ఇలా దేవుడి ప్రసాదంను పంచి పెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని తెలుగు దేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సమగ్ర విచారణ జరపాల్సిందే అంటూ భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
702182 815970Dead written articles , Really enjoyed reading . 515766
660404 300890Some actually very good articles on this site , thankyou for contribution. 223525
746221 244982Id really should speak to you here. Which is not some thing I do! I quite like reading a post which will make folks believe. Also, many thanks permitting me to comment! 13866
2591 479616thank you dearly author , I identified oneself this internet internet site extremely beneficial and its full of excellent healthy selective details ! , I as properly thank you for the amazing food strategy post. 685861