తెలుగు ప్రేక్షకులకు భరత్ అనే నేను మరియు వినయ విధేయ రామ చిత్రాలతో పరిచయం అయిన ముద్దుగుమ్మ కియారా అద్వాని. తెలుగులో ఒక హిట్ ఒక ఫట్ అన్నట్లుగా ఈమె కెరీర్ సాగింది. వినయ విధేయ రామ డిజాస్టర్ అయినా కూడా ఈమెకు పలు ఆఫర్లు వచ్చాయి. కాని టాలీవుడ్ కు ఈమె గుడ్ బై చెప్పేసి బాలీవుడ్లో బిజీ అయ్యింది. అక్కడ అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు పాజిటివ్ మార్కులు దక్కించుకుంది.
ఈ రెండేళ్లలో ఈమె ఏకంగా పది సినిమాలు నటించింది. తాజాగా కూడా లక్ష్మి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ తో తన బోల్డ్ యాంగిల్ ను చూపించిన ఈ అమ్మడు ఎప్పటికప్పుడు మ్యాగజైన్ ఫొటో షూట్ లతో తన అందాల ఆరబోతతో కవ్విస్తూ వస్తోంది.
కియారా అద్వానీ ఈసారి ఎల్లె మ్యాగజైన్ కోసం ఫొటో షూట్ చేసింది. హాలీవుడ్ ముద్దుగుమ్మలు స్కిన్ షో విషయంలో అడ్డు అదుపు లేకుండా ఉంటారు. అదే తరహాలో కియారా అద్వానీ కూడా తన ఫుల్ క్లీవేజ్ షో తో పాటు సాధ్యం అయినంత వరకు స్కిన్ షో చేసింది.
ఈ నాజూకు భామ అందాల విందుకు కుర్రకారు నేత్రానందంతో లైక్స్, కామెంట్స్ గుప్పిస్తున్నారు. బాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న కియార మత్తెక్కించే ఫోటోలు మీకోసం..
8618 992058I like this post, enjoyed this one regards for posting . 473927
762943 590174hi this post support me full . .should you want watches men go to my sites is extremely support you for males watches. .thank man great job. 926741