ఏపీలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా అందజేసిన లబ్ధిని ప్రజలకు మరోసారి గుర్తు చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రణాళిక శాఖపై సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన సంబంధిత అధికారులకు ఈ మేరకు సూచనలు చేశారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కచ్చితంగా లెక్కించాలని స్పష్టంచేశారు. అలాగే ఈ క్రాప్ వ్యవస్థపై అధ్యయనం చేయాలని సూచించారు.
రైతు భరోసా కేంద్రాల్లో చేస్తున్న ఈ క్రాపింగ్ డేటాను పరిగణనలోకి తీసుకోవాలని.. దీనివల్ల ఈ క్రాపింగ్ జరుగుతుందా లేదా అనేది తెలుస్తుందన్నారు. ఇక గ్రామ, మండల స్థాయిల్లో ఉత్తమ సేవలు అందజేస్తున్నా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను, వలంటీర్లను సేవారత్న, సేవామిత్ర, సేవావజ్ర బిరుదులతో ఉగాది రోజున సత్కరించాలని, తగిన నగదు బహుమతి కూడా ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే సుస్థిర సమగ్రాభివృద్ధి కోసం ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేయాలన్నారు.
527495 951128Hey there, Can I copy this post image and implement it on my individual web log? 110583
44894 365253Aw, this became an incredibly good post. In idea I would like to set up writing like that additionally – taking time and actual effort to generate a great article but what / things I say I procrastinate alot by way of no means appear to get something completed. 726076
849271 737950A persons Are usually Weight loss is certainly a practical and flexible an eating program method manufactured for those that suffer that want to weight loss and therefore ultimately conserve a considerably a lot more culture. weight loss 742340