Switch to English

జగన్‌ మొండితనమే కొంప ముంచిందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

‘రాష్ట్ర చరిత్రలోనే కాదు.. దేశ చరిత్రలోనే చీకటిదినం.. అంతకన్నా ఎక్కువ..’ అంటూ అధికార పార్టీ ముఖ్య నేతలు, మంత్రులు శాసన సభలో చోటు చేసుకున్న పరిణామాలపై మీడియా ముందుకొచ్చి మొసలి కన్నీరు కార్చారు. కేవలం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి మీద రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రాష్ట్రానికి మూడు రాజధానుల అంశాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తెరపైకి తెచ్చారన్నది నిష్టుర సత్యం. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇదే నిజం.

లేకపోతే, దేశంలో ఏ రాష్ట్రానికైనా రెండు రాజధానులున్నాయా.? ఒక్క జమ్మూ కాశ్మీర్‌కి తప్ప. పొరుగున్న తెలంగాణ పరిస్థితేంటి.? ఇంకో పొరుగునున్న కర్నాటక సంగతేంటి.? పక్కనే వున్న ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్‌, తమిళనాడు.. ఇలా ఏ రాష్ట్రానికైనా ఒకే రాజధాని వుంది. అసలంటూ రాజధాని లేకుండా ఏర్పడ్డ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి అమరావతి రాజధాని అయ్యింది. చంద్రబాబు తప్పే చేసి వుండొచ్చుగాక.. దాన్ని సరిదిద్దాల్సింది పోయి.. రాష్ట్ర రాజధానికి భూములిచ్చిన రైతుల త్యాగాల్ని అవమానించడమా.? రాజధాని అంటే రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం.

అలాంటిది, ముఖ్యమంత్రి నిర్ణయం తీసేసుకుని, దానికి అనుకూలంగా నివేదికలు తెప్పించేసుకుని.. బలం వుంది కదా అన్న కోణంలో, శాసనసభలో బిల్లు పెట్టేస్తే.. అంతకన్నా ప్రజాస్వామ్యానికి చీకటిదినం ఇంకేముంటుంది.? పైగా, అమరావతిలో రైతులు 35 రోజులుగా కంటి మీద కునుకు లేక, కడుపుకు తిండి లేక.. ఆందోళన చేస్తున్నారు. కళ్ళ వెంట కన్నీరు.. రక్తమోడుతున్న శరీరాలు.. ఇదీ రాజధాని రైతుల్లో కొందరి దుస్థితి. ఇంత పాశవికంగా ప్రభుత్వం, పోలీసులతో రైతుల మీద దాడులు చేయిస్తోంటే.. దీన్ని కదా, ప్రజాస్వామ్యానికి చీకటిరోజని చెప్పాల్సింది.

శాసన మండలిలో అధికార పార్టీ వ్యూహం దెబ్బ తినడం వెనుక, టీడీపీ పట్టుదల ఎంత పాత్ర పోషించిందనే విషయాన్ని పక్కన పెడితే, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మొండితనమో.. ఇప్పుడిలా వైసీపీ కొంప కొల్లేరయ్యిందన్నమాట. అవును, బిల్లుని పాస్‌ చేయించుకోలేని ప్రభుత్వమంటే.. అంతకన్నా అవమానం ఇంకేముంటుంది.?

5 COMMENTS

  1. 238353 12750The the next occasion Someone said a weblog, Hopefully so it doesnt disappoint me approximately this. What im saying is, I know it was my choice to read, but I in fact thought youd have something interesting to express. All I hear is often a number of whining about something that you could fix in case you werent too busy searching for attention. 256118

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...