టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఈ మధ్య ఎక్కువ వివాదాలతోనే ఫేమస్ అవుతున్నాడు. 2007 టి20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు గంభీర్. అయితే అనుకున్న స్థాయిలో మాత్రం తనకు పేరు రాలేదు. ఇక ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉంటూనే సమయం చిక్కినప్పుడల్లా క్రికెట్ విశ్లేషణలు చేస్తుంటాడు గంభీర్. సాధారణంగా గంభీర్ చెప్పేదానికి పూర్తి భిన్నంగా జరుగుతుందన్న అపవాదు కూడా ఉంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు కింగ్ కోహ్లీపై అనుచిత వ్యాఖ్యలు చేసాడు గంభీర్. వ్యక్తిగత రికార్డుల కోసం కాకుండా దేశం కోసం ఆడాలని హితవు పలికాడు. “టీమ్ కప్ గెలవలేనప్పుడు వ్యక్తిగతంగా ఎన్ని పరుగులు చేసుకున్నా అవి చిత్తు కాగితాలతోనే సమానం” అంటూ వివాదాస్పదంగా మాట్లాడాడు.
అయితే టీమ్ కప్ గెలవడం అనేది ఏ ఒక్కరి చేతుల్లోనో ఉండదు అనేది పాపం ఈ మాజీ ఓపెనర్ మర్చిపోయినట్లున్నాడు.
423329 154202Definitely pent topic matter, appreciate it for selective details . 138306
970569 31225Merely wanna input on couple of general issues, The internet site style is perfect, the topic material is rattling superb : D. 238484
514609 254861I discovered your web site website on google and check a couple of your early posts. Preserve within the top notch operate. I just extra up your Feed to my MSN News Reader. Looking for toward reading far far more of your stuff afterwards! 804851