Switch to English

రజినీకాంత్‌ ఇంటి ముందు అభిమానుల దీక్ష, దర్నాలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

రజినీకాంత్‌ రాజకీయ అరంగేట్రం గురించి గత పది పదిహేను ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. అప్పుడెప్పుడో రజినీకాంత్‌ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. కాని ఆ సమయంలో జయలలిత మరియు కరుణానిధిలు తమిళనాడును ఏళేస్తున్నారు. ఆ సమయంలో మరెవ్వరికి అవకాశం కలిగించలేదు.

ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా అధికారం మార్చి మార్చి దక్కించుకున్నారు. అదే సమయంలో రజినీకాంత్‌ ను ఆ రెండు పార్టీలు చేరువ చేసుకునేందుకు ప్రయత్నించాయి. రజినీకాంత్‌ మాత్రం ఎప్పుడు పూర్తి స్థాయిలో ఏ ఒక్క పార్టీకి మద్దు ఇవ్వలేదు. సొంతంగా పార్టీని పెడుతాడు అంటూ ప్రచారం అయితే జోరుగా సాగింది.

కొన్ని నెలల క్రితం రజినీకాంత్‌ స్వయంగా మీడియా ముందుకు వచ్చి పార్టీ పెట్టబోతున్నట్లుగా ప్రకటించాడు. 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ప్రకటించాడు. రాజకీయ ఉద్దండులు అయిన జయలలిత మరియు కరుణానిధి ఇద్దరు కూడా మృతి చెందడటంతో తమిళనాట ప్రస్తుతం రాజకీయ శూన్యత కొంత మేరకు ఉంది. కనుక ఈ సమయంలో రజినీకాంత్‌ రాజకీయ ఎంట్రీ ఖచ్చితంగా ఆయనకు మేలు కలిగిస్తుంది.

ప్రజలకు కూడా మార్పును ఇస్తుందని అంతా ఆశించారు. రజినీకాంత్‌ అభిమానులు ఎప్పుడెప్పుడు పార్టీ ప్రకటన ఉంటుందా అని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో రజినీకాంత్‌ కరోనాకు భయపడి ఈసారి పార్టీ పెట్టే ఉద్దేశ్యం ను విరమించుకున్నాడు అంటూ ఒక పత్రిక ప్రకటన వచ్చింది. అది తాను విడుదల చేసింది కాదని అందులో కొన్ని నిజాలు కొన్ని అబద్దాలు ఉన్నాయి అంటూ స్వయంగా రజినీకాంత్‌ ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నాడు.

రాజకీయ పార్టీ విషయమై చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటాను అంటూ రజినీకాంత్‌ చెప్పడంతో మళ్లీ ఆయన పార్టీ పెట్టేందుకు వెనుకంజ వేస్తున్నాడేమో అనిపిస్తుంది. దాంతో అభిమానులు ఆయనపై పార్టీ పెట్టాల్సిందే అంటూ ఒత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పోయేస్ గార్డెన్‌ ఇంటి ముందు భారీ ఎత్తున అభిమానులు చేరుకుని దర్నాలు చేస్తూ పార్టీని పెట్టాల్సిందే అంటూ దీక్షలు చేస్తున్నారు. నవంబర్‌ లో తన అభిమాన సంఘం మక్కన్‌ మన్రాలు సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా పేర్కొన్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...