హైదరాబాద్లో ఇటీవల భారీ వర్షాలు కురియడంతో వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. వందల కొద్ది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దాంతో వారందరికి కూడా సాయంగా అయిదు వేల నుండి పదివేల రూపాయల వరకు సాయంను అందిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఇస్తున్న వరద సాయం అక్రమార్కులకు చేరుతుంది అంటూ నిరాశ్రయులు ఆందోళన చేసిన నేపథ్యంలో మీసేవ కేంద్రాల ద్వారా వరద సాయంను ఇవ్వాలని నిర్ణయించారు. మరో వైపు గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన కారణంగా సాయంను కొనసాగించడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఇది ఎన్నికల్లో డబ్బులు పంచడమే అంటూ ఫిర్యాదు అందడంతో ఈసీ వెంటనే ఆర్థిక సాయంను ఆపేయాలంటూ ఆదేశించింది. ఎన్నికలు పూర్తి అయిన వెంటనే సాయంను కొనసాగించవచ్చు అంటూ సూచించింది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న కారణంగా ఆర్థిక సాయం మరియు రిజిస్ట్రేషన్లను కూడా నిలిపేయాలనే నిర్ణయానికి ఈసీ వచ్చింది. ఆ విషయమై ప్రభుత్వంకు నోటీసు ఇవ్వడం జరిగింది. 550 కోట్ల రూపాయలను వరద సాయం కోసం ప్రభుత్వం విడుదల చేసింది. టీఆర్ఎస్ పార్టీ రాజకీయ లబ్ది పొందడం కోసం చివరి నిమిషంలో ఇలా వరద సాయం చేస్తుంది అంటూ విపక్షలు ఆరోపిస్తున్నాయి.
11558 596218I agree with most of your points, but a few require to be discussed further, I will hold a small talk with my partners and perhaps I will appear for you some suggestion soon. 747537
540220 226663Some genuinely wonderful info , Gladiola I found this. 862907
895786 271940A really intriguing examine, I could not concur completely, but you do make some really valid points. 104616
643024 330036Now im encountering a fresh short troubles Once i cant appear like allowed to sign up for the certain give food to, Now im utilizing search engines like google audience. 480328
516056 752056I believe this site has some actually wonderful details for everybody : D. 393439