త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడు లో ఉచిత పథకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ తరగతులకు హాజరవుతున్న విద్యార్ధులకు శుభవార్త చెప్పారు సీఎం పళని స్వామి. ఆన్ లైన్లో క్లాసులకు హాజరవుతున్న ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాల విద్యార్ధుకు రోజుకు 2జీబీ ఉచిత ఇంటర్నెట్ డేటా ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఉచిత పథకంతో 9.69 లక్షల మంది విద్యార్ధులు లబ్ది పొందనున్నారు. ఈ పథకాన్ని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు ద్వారా అందించనున్నారు.
ఈనెల నుంచి ఏప్రిల్ వరకూ ఈ ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం అందించనుంది తమిళనాడు ప్రభుత్వం. ఎన్నికల హామీలో భాగంగా డీఎంకే నేత స్టాలిన్ ఇటివలే తాము అధికారంలోకి వస్తే ఉన్నత విద్య అభ్యసించే విద్యార్ధుల విద్యా రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. దీంతో అధికారంలో ఉన్న పళనిస్వామి ముందే మేల్కొని విద్యార్ధులు, యువతను ఆకర్షించేందుకు ఈ సౌకర్యం కల్పించారు.
579867 991669Hello! Ive been reading your internet site for a although now and lastly got the courage to go ahead and give you a shout out from Kingwood Texas! Just wanted to say keep up the great work! 419415
253545 877436I saw two other comparable posts although yours was the most beneficial so a great deal 244741