శ్రవణ్ కుమార్ అనే ఫైనాన్సియర్ బెల్లంకొండ సురేష్ మరియు ఆయన తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కోర్టులో చీటింగ్ కేసు కూడా నమోదు చేశాడు. దాంతో బెల్లంకొండ సురేష్ పై ఒక్కసారిగా మీడియాలో కథనాలు చిలువలు పలవలుగా వచ్చాయి.
దాంతో మీడియా ముందుకు వచ్చి మరి తన మీద ఆరోపణలు చేస్తున్న శ్రవణ్ పై విమర్శలు గుప్పించడంతో పాటు అతడి ఆరోపణలకు సమాధానాలు ఇచ్చాడు.
అతడి విమర్శలు నిజమని నిరూపిస్తే ఏం చేయడానికైనా సిద్ధం అంటూ ఛాలెంజ్ బెల్లంకొండ విసిరాడు. ఈ మొత్తం వ్యవహారం మరింత రసాభాసగా మారుతుంది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా శ్రవణ్ తాను పెట్టిన కేసులు ఉపసంహరించుకుంటున్నట్లు గా ప్రకటించాడు. అంతే కాకుండా బెల్లంకొండ సురేష్ కి క్షమాపణలు కూడా చెప్పాడు.
చిన్న మిస్ కమ్యూనికేషన్ వల్ల ఈ తప్పు జరిగిందని తాను పోలీస్ స్టేషన్ కి మరియు కోర్టుకు వెళ్లకుండా ఉండాల్సింది అంటూ పేర్కొన్నాడు బెల్లంకొండ సురేష్ మరియు సాయి శ్రీనివాస్ లకు క్షమాపణలు చెప్పడంతో పాటు వారిపై పెట్టిన కేసు విత్ డ్రా చేసుకుంటున్నట్లు శ్రావణ్కుమార్ ప్రకటించాడు. ఈ మొత్తం రాజీ వ్యవహారంలో ఉన్నది ఎవరు అనేది తెలియాల్సి ఉంది.
785327 663794I would like to see much more posts like this!.. Excellent weblog btw! reis Subscribed.. 118886
672230 953976This really is such a fantastic resource that youre offering and you offer out at no cost. I appreciate seeing internet sites that realize the worth of offering a perfect valuable resource completely free of charge. I genuinely loved reading your submit. 317901
275806 803340I see something genuinely particular in this web site . 302405
407055 358540The article posted was really informative and useful. You folks are doing a fantastic job. Keep going. 152372