ఆస్ట్రేలియాలో టీం ఇండియా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్ లో చివరి టెస్టును ఆడబోతుంది. మూడవ టెస్టు డ్రా గా ముగియడంతో నాల్గవ టెస్టు మరింత రసవత్తరంగా సాగబోతుంది. ఇలాంటి టెస్టుకు టీం ఇండియా స్టార్ పేసర్ బూమ్రా అందుబాటులో ఉండే అవకాశం లేదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నారు. మూడవ టెస్టు నాల్గవ రోజు బౌలింగ్ వేస్తున్న సమయంలో బూమ్రాకు గాయం అయ్యింది. దాంతో ఆయన నాల్గవ టెస్టుకు అందుబాటులో ఉండక పోవచ్చు. ఇప్పటికే నాల్గవ టెస్టకు ఆరుగురు దూరం అయ్యారు.
కేఎల్ రాహుల్, షమీ, ఉమేష్ యాదవ్, హనుమ విహారీ, రవీంద్ర జడేజా, బూమ్రాలు నాల్గవ టెస్టుకు ఆడటం లేదు. వీరు అంతా కూడా గాయాల కారణంగా టెస్టు సిరీస్ మద్యలోనే తప్పుకుంటున్నారు. కీలకమైన నాల్గవ టెస్టులో వీరు లేకుంటే పరిస్థితి ఏంటీ అనేది ప్రస్తుతం టీం ఇండియా అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది. వరుసగా క్రికెట్ ఆడుతున్న కారణంగానే ఆటగాళ్లు ఇలా గాయాల పాలు అవుతున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
878537 171455I saw however another thing concerning this on another blog. Youve certainly spent some time on this. Effectively done! 275591
166368 655719I see something genuinely interesting about your internet site so I saved to bookmarks . 427799
97668 153188Hey, are you having issues along with your hosting? I needed to refresh the page about million times to get the page to load. Just saying 281326
724650 707681Yay google is my king assisted me to locate this outstanding web site! . 719661