ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిన్న తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవిన్యూ శాఖ మంత్రి కృష్ణదాస్తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంకా 211 రాష్ట్ర స్థాయి బ్యాంకర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బ్యాంకులు ఇవ్వబోతున్న రుణాలను సీఎం దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ ఏడాదిలో అన్ని వర్గాల ప్రజలకు కలిపి 2.51 లక్షల కోట్ల రుణాలను ఇవ్వబోతున్నట్లుగా తెలియజేశారు.
ఈ ఏడాదిలో ఇవ్వబోతున్న రుణాలు గత ఏడాదితో పోల్చితే దాదాపు 10 శాతం అధికం అంటూ అధికారులు తెలియజేశారు. కేవలం రైతుల కోసం ఈ ఏడాది బ్యాంకర్లు 1,28,660 కోట్ల రూపాయల రుణాలను ఇచ్చేందుకు సిద్దం అయినట్లుగా ప్రకటించారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది రైతుల కోసం అధికంగా 12 శాతం రుణాలను ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి అభివృద్ది కోసం ప్రభుత్వం పాటు పడుతుందని, వ్యాపారాలు కూడా అభివృద్ది చెందే ఉద్దేశ్యంతో ఎక్కువ మొత్తంలో రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లను ప్రభుత్వం ఒప్పించిందంటూ మంత్రులు చెప్పుకొచ్చారు.
538355 359995Just added this blog to my favorites. I enjoy reading your blogs and hope you keep them coming! 17044
282540 988513The electronic cigarette makes use of a battery and a small heating aspect the vaporize the e-liquid. This vapor can then be inhaled and exhaled 989300
356123 606108Youd outstanding guidelines there. I did a search about the field and identified that quite likely the majority will agree with your web page. 940244
609732 370664Perfect just what I was looking for! . 94530