ఈఎస్ఐ స్కాం జరిగిందనే ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ కేసులో అచ్చెన్నాయుడు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసారు. దీనిపై ఈరోజు హైకోర్టు విచారించింది. ప్రభుత్వం తరపున జరిగి వాదనల్లో.. ఈ కేసులో అచ్చెన్నాయుడు కీలక సూత్రధారి అని పేర్కొన్నారు. 2016 సెప్టెంబరు నుంచి అక్రమాలు చేసిన అనుభవంలేని పలు కంపెనీలకు అనుకూలంగా లేఖలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. 2016లోనే మంత్రిగా అచ్చెన్నాయుడు ఇంట్లో జరిగిన సమావేశంలోని మినిట్స్ పరిశీలించాలని ప్రభుత్వం తరపు న్యాయవాది శ్రీరామ్ హైకోర్టుకు విన్నవించారు.
టెలీ హెల్త్ సర్వీసెస్ కు టెండరింగ్ ఇవ్వడం.. ఈ-ప్రొక్యూర్ మెంట్ తో సంబంధం లేకుండా కాంట్రాక్టు అప్పజెప్పడం నేరాలని అన్నారు. దీనికి అచ్చెన్నాయుడు తరపు న్యాయవాదులు సుదీర్ఘంగా తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదలను విన్న హైకోర్టు ఇంకా కొన్ని పత్రాలు పరిశీలించాల్సి ఉండటంతో హైకోర్టు విచారణను వాయిదా వేసింది. దీంతో ఈ కేసుపై ఆసక్తి నెలకొంది. సోమవారం జరిగే విచారణలో అచ్చెన్నాయుడుకు బెయిల్ వస్తుందా లేదా అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
900604 438241Following I initially commented I clicked the -Notify me when new feedback are added- checkbox and now each time a remark is added I get four emails with the same comment. Is there any method youll be able to take away me from that service? Thanks! 374488
293595 143144What cell telephone browser is this web site page optimized for Internet explorer? 574110