మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్’ సినిమాలో ఐటెం సాంగ్ ను చేసిన జబర్దస్త్ యాంకర్ అనసూయ ఆ సమయంలో అందరి దృష్టిని ఆకర్షించింది. మళ్లీ ఇన్నాళ్లకు అనసూయ ఐటెం సాంగ్ కు సిద్దం అయ్యింది. 35 ఏళ్ల ఈ టీవీ యాంకర్ ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా అందాలతో అదరగొడుతూనే ఉంది. అందుకే చావు కబురు చల్లగా సినిమాలో ఐటెం సాంగ్ ఆఫర్ ను దక్కించుకుంది. ఐటెం సాంగ్ విషయంలో ఎప్పుడు ఓకే చెప్పే అనసూయ మరో సారి ఈ సినిమాకు ఓకే చెప్పింది. ఈ సినిమాకు అనసూయ మూడు నుండి అయిదు రోజుల వరకు షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందంటున్నారు.
చావు కబురు చల్లగా సినిమా లో ఐటెం సాంగ్ ను చేయబోతున్నందుకు గాను ఈ మె రూ.10 లక్షల రూపాయలను పారితోషికంగా అందుకోబోతుందట. ఈ విషయంలో యూనిట్ సభ్యులు అనధికారికంగా క్లారిటీ ఇచ్చారు. రికార్డు స్థాయిలో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 లో బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఆర్ ఎక్స్ 100 సినిమా హీరో కార్తికేయ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ ఐటెం సాంగ్ అదిరి పోవడం ఖాయం అంటున్నారు. ఐటెం సాంగ్ విషయంలో అనసూయ ఖచ్చితంగా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందనే నమ్మకంను వ్యక్తంచ ఏస్తున్నారు.
466591 633031Excellent post man, keep the nice function, just shared this with my friendz 851009
102329 771053I real glad to uncover this web website on bing, just what I was looking for : D likewise saved to bookmarks . 548194
811065 685082Bookmarked your wonderful website. Fabulous function, special way with words! 95161