తమిళ నాట ఎన్నికల వేడి మొదలైంది. మార్చి లేదా ఏప్రిల్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దాంతో డీఎంకే మరియు అన్నాడీఎంకే పార్టీల మద్య యుద్ద వాతావరణం నెలకొంది. ఈ రెండు పార్టీలు కూడా ఇప్పటికే నువ్వా నేనా అన్నట్లుగా ఢీ కొట్టబోతున్నాయి. డీఎంకేకు కరుణానిధి లేకుండా పోయారు, అన్నాడీఎంకేకు అమ్మ జయలలిత లేకుండా పోయారు. ఇలాంటి సమయంలో జరుగబోతున్న ఎన్నికలు అవ్వడం వల్ల ఖచ్చితంగా చాలా విభిన్నంగా ఉంటాయని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.
ఈ సమయంలో తమిళనాడు మంత్రి అన్నాడీఎంకే నేత డి జయకుమార్ మాట్లాడుతూ గతంలో డీఎంకే వారు ప్రతి ఒక్కరిక టీవీలు ఇచ్చాం అంటూ ప్రకటనలు చేశారు. ఇప్పటికి ఆ టీవీలు పని చేస్తున్నాయా. ఒక వేళ డీఎంకే ఇచ్చిన టీవీలు పని చేస్తే వాటిని తీసుకు వస్తే లక్ష రూపాయలు బహుమానంగా ఇస్తానంటూ చెప్పుకొచ్చాడు. అదే 2011లో జయలలిత ప్రభుత్వం 6 వేల కోట్లు ఖర్చు చేసి బంగారంతో తయారు చేసిన బంగారు తాళిని అందించడం జరిగింది. ఇప్పటికి కూడా ఆ తాళిని ఎంతో మంది కలిగి ఉన్నారు. వృదా ఖర్చుల కోసం డీఎంకే అధికంగా ఖర్చు చేసి రాష్ట్రంను లక్ష కోట్ల అప్పుల్లోకి నెట్టి వేయడం జరిగిందని మంత్రి ఆరోపించాడు.
94709 203681Excellent website, determined several something totally new! Subscribed RSS for later, aspire to see a lot more updates exactly like it. 486193
514857 804468An intriguing discussion is worth comment. Im sure that you simply write regarding this subject, might possibly not be considered a taboo topic but typically persons are too small to communicate on such topics. To another. Cheers 405908