ప్రపంచంలో కరోనా రేపిన కల్లోలం తెలిసిందే. రోజురోజుకీ వైరస్ వ్యాప్తి పెరుగుతోందే కానీ.. తగ్గే సూచనలు కనిపించటం లేదు. మరణాల సంఖ్య పెరిగిపోతోంది. వైరస్ ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూడడం కంటే మందు ఎప్పుడు వస్తుందా అన ఎదురుచూపులే ఎక్కువయ్యాయి. ఇటివల కొన్ని మందులకు అనుమతి లభించింది. ఇప్పుడు భారత్ బయోటెక్ కూడా కరోనాకు మందు తీసుకొస్తోంది.
భారత్ బయోటెక్ తో కలిసి కరోనా కోసం అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ను ఆగష్టు 15కి సిద్ధం చేస్తామని ఐసీఎంఆర్ ప్రకటించింది. ఈమేరకు డీజీ బలరాం భారత్ బయోటెక్ కు లేఖ రాశారు. ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయిల్ ను విజయవంతం చేసేందుకు కృషి చేస్తామంటున్నారు. భారత్ బయోటెక్ ఈ మందును పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఐసీఎంఆర్ సహకారంతో తయారు చేస్తోంది. ఈ మందును ‘కోవాగ్జిన్’గా అభివర్ణిస్తున్నారు.
కోవాగ్జిన్ కు ‘డ్రగ్స్ కంట్రోల్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా’ అనుమతి లభించింది. దీంతో పరీక్షలు వేగవంతమయ్యాయి. ఈ పరీక్షలను త్వరగా పూర్తి చేసి క్లినికల్ ట్రయిల్స్ లో పరిక్షిస్తారు. ఇందులో విజయవంతమైదే ఈ ఆగష్టు 15కే వ్యాక్సిన్ సిద్ధమవుతుంది. ఈ మేరకు ఐసీఎంఆర్ వేగంగా అడుగులు వేస్తోంది.
672850 104419Some truly amazing articles on this internet site , appreciate it for contribution. 944388
630826 394424Beneficial info and excellent design you got here! I want to thank you for sharing your suggestions and putting the time into the stuff you publish! Great work! 308637
333121 971286This website is my breathing in, real great style and perfect content . 468442
319020 16728Completely composed written content , thanks for information . 456929
302380 976053Thanks for taking the time to discuss this subject. I really appreciate it. Ill stick a link of this entry in my blog. 373144