Switch to English

చంద్రబాబు, జగన్‌, మోడీ.! పోలవరం.. పొలిటికల్‌ ఏటీఎం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఏంటి.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. చంద్రబాబు హయాంలోనే 70 శాతం పనులు పూర్తయ్యాయని కేంద్రం కూడా క్లారిటీ ఇచ్చింది. ‘తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు చంద్రబాబు హయాంలో’ అని వైసీపీ ఆరోపిస్తూ వచ్చింది. అంతే కాదు, వందల కోట్ల అవినీతికి మాత్రం చంద్రబాబు సర్కార్‌ పాల్పడిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలు చేయడం చూశాం. మరోపక్క, ఎన్నికల సమయంలో సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ, పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు అవినీతికి ఏటీఎంలా వాడుకున్నారని ఆరోపించిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? అయితే, అవన్నీ పాత విషయాలు.

లేటెస్ట్‌ విషయం ఏంటంటే, పోలవరం ప్రాజెక్టులో అస్సలు అవినీతి జరగలేదట. కేంద్ర జల్‌శక్తి శాఖ తాజాగా ఈ విషయమై స్పష్టతనిచ్చింది. జనసేన పార్టీ తరఫున గతంలో యాక్టివ్‌గా వ్యవహరించిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు, కేంద్రానికి లేఖ రాస్తే.. ఆ లేఖకు సమాధానమిచ్చిన కేంద్రం, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అవినీతి.. అనడానికి అసలు తావే లేదని తేల్చేసింది. మరి, పోలవరం ప్రాజెక్టు.. అప్పటి తెలుగుదేశం సర్కార్‌కి ‘అవినీతి ఏటీఎం’గా మారిందని ప్రధాని ఎందుకు ఆరోపించినట్లు.? పోలవరం ప్రాజెక్టు పేరుతో వందల కోట్ల కుంభకోణానికి చంద్రబాబు అండ్‌ టీం పాల్పడినట్లు.. వైసీపీ ఎందుకు ఆరోపించినట్లు.? ఇక్కడ తేలాల్సిన లెక్కలు చాలా వున్నాయి.. కేంద్రం తరఫున ‘అవినీతి జరగలేదు’ అని చెప్పినాసరే. ఎందుకంటే, రివర్స్‌ టెండరింగ్‌తో వందల కోట్లు మిగిల్చేశామని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెబుతోంది. పైగా, అవినీతికి పాల్పడినవారిపై కఠిన చర్యలుంటాయనీ అంటోంది.

సో, నిజాలు నిగ్గు తేలాల్సిందే. ‘వైసీపీ – టీడీపీ’ మధ్య ’60-40’ బంధం కొనసాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు.? గతంలో టీడీపీ – బీజేపీ మధ్య రాజకీయ పొత్తు నడిచిన దరిమిలా, రెండూ కలిసి ప్రభుత్వాన్ని నడిపిన దరిమిలా.. ఆ కారణంగానే పోలవరంలో అవినీతి జరగలేదనే సమాధానం కేంద్రం నుంచి వచ్చిందా.? ఇలా చాలా ప్రశ్నలున్నాయ్‌. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అటు కేంద్రంపైనా, ఇటు రాష్ట్రంపైనా వుంది మరి. మొత్తమ్మీద, పోలవరం ప్రాజెక్టుని ప్రధాని మోడీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. అందరూ పొలిటికల్‌ ఏటీఎంలా వాడేసుకున్నారు, వాడేసుకుంటూనే వున్నారు. కానీ, ఆ ప్రాజెక్ట్‌ మాత్రం ఎప్పుడు పూర్తయ్యేనో ఏమో.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...