Switch to English

వైసీపీ ‘హార్స్‌ ట్రేడింగ్‌’.. రేటు అదిరిపోతోందట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

శాసన మండలిని కొనసాగించాలా.? వద్దా.? అన్న విషయమై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. పలువురు వైసీపీ ముఖ్య నేతలు, శాసన మండలిని కొనసాగించాల్సిందేనని అంటున్నారు. కానీ, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాత్రం, మండలిని కొనసాగించడం దండగ.. అని తేల్చి చెప్పేస్తున్నారట.

నిజానికి మంత్రి వర్గంలో ఇద్దరు ఎమ్మెల్సీలున్నారు. చాలామందికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని ఎన్నికల సమయంలో, ఆ తర్వాతా, అంతకు ముందూ వైఎస్‌ జగన్‌ హామీలు ఇచ్చిన విషయం విదితమే. మాట మీద నిలబడటం.. అనే విషయాన్ని అధికారంలోకి వస్తూనే వైఎస్‌ జగన్‌ మర్చిపోయారనుకోండి.. అది వేరే విషయం. దానికి ‘అమరావతి’ తరలింపే నిదర్శనం.

ఇక, మండలి విషయానికొస్తే.. పార్టీలో అసంతృప్తులకు ‘అకామిడేషన్‌’ కోసం అన్నట్లు దాన్ని వినియోగించడం రాజకీయ పార్టీలకు అలవాటే. అధికార పార్టీ సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు. ‘ఆదివారం రాత్రికల్లా ఏదో ఒకటి తేలిపోవాలి..’ అంటూ అధికార వైఎస్సార్సీపీ ‘హార్స్‌ ట్రేడింగ్‌’కి తెరలేపినట్లు తెలుస్తోంది. ‘అనర్హత వేటు పడే అవకాశమే లేదు..’ అని పలువురు మంత్రులు, విపక్ష ఎమ్మెల్సీలకు భరోసా ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

కనీ వినీ ఎరుగని స్థాయిలో ఎమ్మెల్సీలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. మామూలుగానే ఎమ్మెల్సీగా ఛాన్స్‌ కోసం 10 నుంచి 25 కోట్ల దాకా ఖర్చు చేస్తుంటారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో విన్పిస్తుంటుంది. అంతకు మించి వెచ్చించేందుకూ అధికార పార్టీ వెనుకంజ వేయడంలేదట.

అయితే, ఇదంతా ఎందుకు దండగ.? అన్న ఆలోచనలోనూ వైఎస్‌ జగన్‌ వున్నట్లే కన్పిస్తోంది. సోమవారం ఉదయం క్యాబినెట్‌ భేటీ జరగబోతోంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశమవుతుంది. ఈ అసెంబ్లీ సమావేశంలోనే శాసన మండలి అనేది వుండాలా.? వద్దా.? అనేది తేల్చేస్తారు. అయినా, మండలి అనవసరం.. అని చెప్పి, అదిరిపోయే ‘రేటు’ పెట్టి మరీ, ఎమ్మెల్సీలను కొనాల్సిన అవసరం ఏంటట!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...