Switch to English

మేమడిగితే వాళ్ళకిస్తారా.. జగన్ కు ఎంత ధైర్యం..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

వైఎస్ రాజధాని పేరుతో తేనెతుట్టెను కదిపి చేతులు కాల్చుకున్నారా అంటే అవుననే అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గత ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టును ఏర్పాటు చేసింది. వీటితో పాటుగా మంత్రులు, అధికారుల కోసం వసతి సౌకర్యం కూడా ఏర్పాటు చేసింది అప్పటి ప్రభుత్వం. ఏమైందో ఏమో తెలియదుగాని, ఎన్నికలు ముగిసి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాజధాని విషయంలో అసంతృప్తితో ఉన్నారు.

ఎలాగైనా సరే రాజధానిని మార్చాలి అనే తలంపుతో ఉన్నారు. ఇందులో భాగంగానే రాజధానిని మార్చేందుకు సిద్ధం అయ్యారు. దీనిపై జగన్ అధికారికంగా ప్రకటన చేయకపోయినా… సూచనా మాత్రంగా ప్రకటించారు. దీంతో అమరావతి భగ్గుమన్నారు. అటు రాయలసీమ కూడా ఈ విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం.

ఎందుకంటే, రాజధాని కావాలని గతంలో అమరావతి ప్రజలు అడగలేదు. బాబు అమరావతిలో రాజధాని తీసుకొచ్చారు. అమరావతి మధ్యలో ఉన్నది కాబట్టి పోనీలే అని సరిపెట్టుకున్నారు. అమరావతిని భారీగా అభివృద్ధి చేయాలని బాబు నిర్ణయం తీసుకున్నా కుదరలేదు. ఇప్పుడు జగన్ అమరావతిని పక్కన పెట్టి విశాఖకు రాజధానిని మార్చేందుకు రెడీ అవుతున్నారు. ఇదే ఇప్పుడు గొడవకు కారణం అయ్యింది.

విశాఖ ప్రజలు తమకు రాజధాని కావాలని ఎప్పుడు డిమాండ్ చేయలేదు. అక్కడ అభివృద్ధి జరిగింది కాబట్టి ఆ ప్రాంత వాసులకు రాజధానితో అవసరం లేదు. కానీ, 1953 నుంచి రాజధాని విషయంలో రాయలసీకు అన్యాయం జరుగుతూనే ఉన్నది. రాయలసీమలో రాజధానిని 1953 లో కర్నూలు నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ చేశారు. విడిపోయాక అమరావతి రాజధాని అయ్యింది. రాయలసీమకు అన్యాయం జరిగింది.

ఇప్పుడు జగన్ కూడా విశాఖపై ప్రేమతో మరోసారి రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు అని రాయలసీమ వాసులు అంటున్నారు. హైకోర్టు ఒక్కటే సరిపోదని, హైకోర్ట్ అన్నది కేవలం కంటితుడుపు చర్య మాత్రమే అని, రాయలసీమ అభివృద్ధి చెందాలి అంటే రాజధాని మొత్తం రాయలసీమలోనే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ డిమాండ్ ను జగన్ అంగీకరిస్తాడా ? చూద్దాం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...