Switch to English

కాశ్మీర్‌ రచ్చ, చిన్నమ్మ మృతి.. మోడీకి షాక్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

ఆర్టికల్‌ 37 రద్దు, జమ్మూ కాశ్మీర్‌ విభజన.. ఇక్కడితో వివాదం సమసిపోయినట్లేనని కేంద్రం, దేశ ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తోంది. నిజానికి, అసలు కథ ఇప్పుడే మొదలయ్యింది. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ని కూడా స్వాధీనం చేసుకుంటామని హోంమంత్రి అమిత్‌ షా, పార్లమెంటు సాక్షిగా శపథం చేసేశారు. సాధ్యమేనా అది.? కాశ్మీర్‌ సమస్యకు పరిష్కారం చూపేసినట్లు, దేశ ప్రజల్ని నమ్మిస్తోన్న బీజేపీ, అంతర్జాతీయ సమాజాన్ని మెప్పించాల్సి వుంటుందిప్పుడు. అదేంటీ, కాశ్మీర్‌ అనేది భారత అంతర్గత సమస్య కదా, అంతర్జాతీయ సమాజం ఎందుకు దాన్ని ఆమోదించాలి.? అంటే, దానికీ చాలా లెక్కలున్నాయి.

ఎన్నో దశాబ్దాలుగా అంతర్జాతీయ సమాజం, కాశ్మీర్‌ అంశాన్ని ప్రత్యేకంగా చూస్తోంది. మొన్నటికి మొన్న, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, కాశ్మీర్‌ విషయంలో భారత్‌ – పాక్‌లకు తాను మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రకటించేశారు. మరోపక్క, చైనా ఇప్పుడిప్పుడే భారత్‌పై విషం చిమ్మడం మొదలు పెట్టింది. అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్‌ అంశాన్ని పాకిస్తాన్‌ ప్రస్తావించడం అందరం చూస్తూనే వున్నాం. భారత్‌ తరఫున, పాక్‌ వాదనల్ని కొట్టి పారేస్తూనే వస్తున్నాం. అయితే, ఇప్పుడు.. అత్యంత కీలకమైన సమయంలో, అంతర్జాతీయ వేదికలపై భారత్‌ తన వాయిస్‌ని బలంగా విన్పించాలంటే, అందుకు సుష్మా స్వరాజ్‌ లాంటి బలమైన వాయిస్‌ వుండాలి.

అనారోగ్య కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు ఆమె దూరంగా వుంటున్నా, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తెరవెనుక విదేశీ వ్యవహారాల్లో వెన్నుదన్నగా వుంటూ వచ్చారు. తన ఆఖరి ట్వీట్‌ని కాశ్మీర్‌ విషయమ్మీదనే చేశారు సుష్మా స్వరాజ్‌. ఆ విషయం పట్ల ఆమెకు ఎంత అవగాణ వుందో, ఎంత బాధ్యతగా కాశ్మీర్‌ విషయంలో ఆమె వ్యవహరించారో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? నిజానికి, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా వున్నప్పుడే కాశ్మీర్‌ విషయంలో ప్రపంచం దృష్టి కోణాన్ని ఆమె భారత్‌కి అనుకూలంగా మార్చగలిగారన్నది నిర్వివాదాంశం.

ఇటు పాకిస్తాన్‌తోపాటు అటు చైనా కూడా ఇకపై ప్రపంచ వేదికలపై కాశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించి, భారత్‌ని దోషిగా చూపే ప్రమాదముంది. భారత్‌ తరఫున బలమైన వాయిస్‌ విన్పించేవారు ఎంతమంది వున్నా, కాశ్మీర్‌ విషయమై పూర్తి అవగాహన వున్న సుష్మ హఠాన్మరణం ప్రధాని నరేంద్ర మోడీకి బిగ్‌ షాక్‌ అన్నది నిర్వివాదాంశం. ఆయా వ్యవస్థ పట్ల వున్న అవగాహనతోపాటు, కమాండ్‌.. సుష్మని ప్రత్యేకమైన నాయకురాలిగా మార్చాయి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...