Switch to English

బ్రేకింగ్‌ గాసిప్‌: జగన్‌ క్యాబినెట్‌లో ‘ఆమె’కి చోటు!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

రెండు నెలలు తిరగకుండానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, తన మంత్రి వర్గంలోని కొందరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. తన స్పీడ్‌కి తగ్గట్టుగా నడచుకోవడంలో సదరు మంత్రులు ఆశించిన మేర శ్రద్ధ పెట్టడంలేదని వైఎస్‌ జగన్‌ గుస్సా అవుతున్నారంటూ గత కొద్ది రోజులుగా గుసగుసలు విన్పిస్తున్న విషయం విదితమే. మొత్తం 25 మంది మంత్రులకు ఒకేసారి క్యాబినెట్‌లో అవకాశం కల్పించడం ద్వారా, జనం దృష్టిలో మంచి మార్కులు కొట్టేసినా.. ఆయా మంత్రుల పనితీరు విషయంలో మాత్రం తమ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోవాల్సి రావడాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అస్సలేమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.

కొత్త ప్రభుత్వం గనుక, ఏ మంత్రి పని తీరు అయినా రెండు మూడు నెలలు ఆగితేనే తెలుస్తుంది. కానీ, వ్యక్తిగత సహాయ సిబ్బందిని నియమించుకోవడం సహా అనేక విషయాల్లో కొందరు మంత్రులు పార్టీ ఆలోచనలకు భిన్నంగా వ్యవహరిస్తున్న విషయం వైఎస్‌ జగన్‌ దృష్టికి వచ్చిందట. దాంతో, ఆల్రెడీ ఒకటి రెండు హెచ్చరికలు కూడా చేసిన వైఎస్‌ జగన్‌.. సదరు మంత్రుల్లో మార్పు రాకపోవడంతో, కఠినమైన నిర్ణయం తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చేశారట. ఇదిలా వుంటే, నగిరి ఎమ్మెల్యే రోజాకి త్వరలో తీపి కబురు అందబోతోందంటూ వైసీపీ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.

ఆల్రెడీ ఆమె ఏపీఐఐసీ ఛైర్‌ పర్సన్‌గా అవకాశం దక్కించుకున్న విషయం విదితమే. అయితే, మంత్రి వర్గంలో చోటు దక్కకపోవంతో తొలుత అలకపాన్పు ఎక్కిన రోజా, ఆ తర్వాత జగన్‌ బుజ్జగింపులతో దిగొచ్చి, ఏపీఐఐసీ ఛైర్‌ పర్సన్‌ పదవితో సరిపెట్టుకున్నారు. రోజాకి హోంమంత్రి పదవి అయితే బావుండేదని ఆమెను అభిమానిస్తోన్నవారే కాదు, వైసీపీలో మెజార్టీ నేతలూ ఆఫ్‌ ది రికార్డ్‌గా అభిప్రాయపడ్తున్నారు. కానీ, వైఎస్‌ జగన్‌, ఆ పదవిని రోజాకి ఇచ్చే అవకాశమే లేదట. ప్రస్తుతం ఆ పదవిలో వైఎస్‌ జగన్‌కి అత్యంత నమ్మకస్తురాలైన మేకతోటి సుచరిత వున్నారు.

మరోపక్క, రోజాతోపాటు మరో ఆరుగురికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశముందనీ, అందులో పలువురు సీనియర్లు వుంటారనీ, నెల్లూరు జిల్లాకి చెందిన సీనియర్‌ నేత ఒకరు ఈ పదవి కోసం పోటీ పడ్తున్నారనీ తెలుస్తోంది. అయితే, కొత్త మంత్రులకు అవకాశం కల్పిస్తే ఆల్రెడీ వున్న మంత్రులపై వేటు తప్పదు. ఆ వేటు పడేదెవరికి? వైఎస్‌ జగన్‌ ఎవరి మీద అసంతృప్తితో వున్నారు.? ఇదంతా ఉత్త ప్రచారమేనా.? నిప్పు లేకుండా పొగ వచ్చేస్తోందా.? వేచి చూడాల్సిందే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....