Switch to English

మేమే అధికారంలోకి వస్తాం.! జనసేనాని స్వరమెందుకు మారింది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘జనసేన పార్టీకి ఒక్క అవకాశమిచ్చి చూడండి.. అవినీతి రహిత పరిపాలన అంటే ఏంటో చూపిస్తాం..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విశాఖపట్నం నుంచి విజయనగరం జిల్లాకి వెళుతూ ప్రజల్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ప్రధాని నరేంద్ర మోడీతో ఇటీవల విశాఖలో భేటీ అయిన పవన్ కళ్యాణ్, ‘రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయ్..’ అంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే ఆయన విజయనగరం జిల్లా వెళుతూ, ‘మేం అధికారంలోకి వస్తాం..’ అని చెప్పడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

మిత్రపక్షం బీజేపీని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లైట్ తీసుకున్నారా.? ప్రధాని మోడీతో భేటీ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘ఆలోచన’ మారిందనే చర్చ సర్వత్రా జరుగుతోంది. అయితే, ‘మేమింకా మిత్రపక్షం బీజేపీతోనే కలిసి వున్నాం..’ అని అంటోంది జనసేన పార్టీ. బీజేపీది కూడా ఇదే వాదన.

టీడీపీతో కలిసే ఉద్దేశ్యం జనసేన పార్టీకి వుంటే, ‘మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి..’ అని జనసేన అధినేత రాష్ట్ర ప్రజల్ని కోరే అవకాశం వుండదు. సో, తెలుగుదేశం పార్టీతో కలవాలన్న ఆలోచన కూడా జనసేన అధినేతకు వున్నట్లు కనిపించడంలేదన్నమాట.

‘రోడ్ మ్యాప్’ విషయమై జనసేన అధినేత పదే పదే బీజేపీ మీద ఒత్తిడి తెస్తున్నారు. అయితే, బీజేపీ మాత్రం ఈ విషయాన్ని లైట్ తీసుకుంటోంది. వాస్తవానికి బీజేపీతో కలవడం వల్ల జనసేనకు వచ్చే అదనపు లాభమేమీ లేదు. టీడీపీలో కలిసినా అదే పరిస్థితి.

టీడీపీ అయినా బీజేపీ అయినా.. జనసేనతో కలవడం లాభం పొందుతాయంతే. పొత్తులంటే ఇరు పక్షాలకూ లాభం వుండాలి. కానీ, జనసేన వల్ల లాభపడుతున్న బీజేపీ, జనసేనకు మాత్రం ఉపయోగకరంగా మారడంలేదు. ఇవన్నీ బేరీజు వేసుకున్నాకే జనసేనాని ఒంటరి పోరు వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది.

అయితే, బీజేపీతో పూర్తిగా బంధాన్ని తెంచేసుకోవాలని జనసేనాని అనుకోవడంలేదు. ‘మేమే అధికారంలోకి వస్తాం..’ అని గట్టిగా చెప్పడం ద్వారా, బీజేపీకీ అలాగే టీడీపీకీ జనసేనాని స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. ‘మాకు మీ వల్ల ఏదైనా లాభముంటేనే, మీతో కలుస్తాం.. మీకు లాభం చేకూర్చడానికి కాదు..’ అన్నదే ఆ సంకేతాల సారాంశం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...