రాజస్థాన్లోని చురు జిల్లా సర్దార్ షహర్లోని గోశాలలో 80కి పైగా ఆవులు మృతి చెందడం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. శ్రీరామ్ గోశాలకు సంబంధించిన గోవుల మృతి విషయమై ఉన్నత స్థాయి పోలీసు అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. గోవులు మృతికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి కారణాలు వెళ్లడి అవ్వలేదు. గోవులకు అందించిన మేత, దాన శాంపిల్స్ ను సేకరించి వాటిలో ఏమైనా విష పదార్థాలు ఉన్నాయా అనే విషయాన్ని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉన్నట్లుండి గోవులు అన్ని కూడా అనారోగ్యం పాలవ్వడంతో వెంటనే పశు వైధ్యుడిని గోశాల నిర్వాహకులు పిలిపించారు. అప్పటికే పలు గోవులు తీవ్ర అస్వస్థతకు గురి అయ్యి వెంటనే కుప్పకూలిపోయాయి. చూస్తుండగానే గోశాలలో పశువులు మృతి చెందాయి అంటూ ప్రత్యక్ష సాక్షులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటి మాదిరిగానే గోవులకు ఇచ్చే దాన ఇచ్చాం. ప్రత్యేకంగా ఎలాంటి దానాను పెట్టలేదని నిర్వాహులు అంటున్నారు. కాని ఒక్కసారి ఇన్ని పశువులు మృతి చెందడంకు ఖచ్చితంగా దానా కారణం అయ్యి ఉంటుందని అంటున్నారు.
985622 974754Hey there! Good stuff, please maintain me posted when you post something like this! 279164
852892 662603I enjoy reading by means of and I believe this internet site got some genuinely utilitarian stuff on it! . 791429
644221 960478Excellent artical, I unfortunately had some difficulties printing this artcle out, The print formating looks a little screwed over, something you may want to look into. 453751
802471 841755I conceive this web website has got some quite excellent information for everybody : D. 376987