వైఎస్ షర్మిల రాజకీయ పార్టీని పెట్టడం దాదాపుగా కన్ఫర్మ అయ్యింది. ఇక ఆమె పార్టీ ప్రకటన ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు. రాజకీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం షర్మిల రాజకీయ పార్టీని ఏప్రిల్ 10వ తారీకున పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆమె రాజకీయ పార్టీకి ఆ తేదీని ఎందుకు ఫిక్స్ చేశారు అంటే ప్రత్యేకంగా ఆ తేదీకి కారణం ఉంది. 2003వ సంవత్సరం అదే రోజున వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పాదయాత్రను చేవెళ్ల నుండి ప్రారంభించారు.
రాజన్న పాదయాత్ర చేసిన రోజునే పార్టీ ప్రకటన తేదీకి ముహూర్తంగా షర్మిల నిర్ణయించుకున్నారు. ఇప్పటికే జిల్లాల నాయకులు మరియు కార్యకర్తలతో ఆమె మాట్లాడుతున్నారు. ఇతర పార్టీల నుండి వచ్చే వారితో కూడా ఆమె సన్నిహితులు చర్చలు జరుపుతున్నారు. ఇక పార్టీ ప్రకటించిన తర్వాత ఆమె పాదయాత్ర చేయబోతున్నారట. ఆమె పాదయాత్రను చేవెళ్ల నుండి ప్రారంభిస్తారని తెలుస్తోంది. తండ్రి అడుగు జాడల్లో నడుస్తున్న ఆమె ముందు ముందు అధికారంలోకి కూడా వస్తుందేమో చూడాలి.
202441 629815Possible need all types of led tourdates with some other fancy car applications. A lot of also supply historic packs and other requires to order take into your lending center, and for a holiday in upstate New York. ??? 197574
73712 587177Hello! I merely would like to give a huge thumbs up for the great information youve here on this post. I may well be coming back to your weblog for a lot more soon. 207871