YS Jagan Vs Pawan Kalyan: ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య గురించి ఇటీవల ఉత్తరాంధ్రలో పర్యటన సందర్భంగా అధికార వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రీసెర్చ్ సెంటర్ త్వరలో అందుబాటులోకి రానుందని సెలవిచ్చారు.! మంచిదేగా.?
తనలా ఎవరూ ఉద్దానం కిడ్నీ బాధితుల బాగు కోసం ఆలోచించలేదనీ, గత ముఖ్యమంత్రులెవరికీ అంత శ్రద్ధ లేకుండా పోయిందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇంతకీ, ఉద్దానం కిడ్నీ బాధితులు ఏమనుకుంటున్నారు ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై.?
నిజానికి, ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య ఈనాటిది కాదు. దశాబ్దాలుగా ఎందర్నో బలి తీసుకుంది ఈ మహమ్మారి. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా.. ఆ మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య చర్చనీయాంశంగా మారిందంటే దానిక్కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
అంతర్జాతీయ స్థాయి నిపుణుల్ని తీసుకొచ్చి, ఉద్దానం కిడ్నీ సమస్యపై అధ్యయనం చేయించి, ఆ విషయాల్ని ప్రపంచానికి పవన్ కళ్యాణ్ తెలియజేశారు. అది టీడీపీ అధికారంలో వున్నప్పటి కాలం. దాంతో, టీడీపీ ఆదరాబాదరాగా రీసెర్చ్ సెంటర్ అంశాన్ని తెరపైకి తెచ్చింది.
అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ళ తర్వాత.. ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ‘త్వరలో రీసెర్చ్ సెంటర్ అందుబాటులోకి..’ అంటున్నారు. ఈ డొల్లతనం తమకు అర్థమవుతోందన్నది ఉద్దానం కిడ్నీ బాధితులు చెబుతున్నమాట. పవన్ కళ్యాణ్ పట్టించుకుని వుండకపోతే, తమ సమస్య ప్రపంచానికి తెలిసేదే కాదని వారు చెబుతున్నారు.
227271 873303We stumbled more than here coming from a different internet page and thought I may possibly check points out. I like what I see so now im following you. Appear forward to exploring your web page yet again. 656775
929774 640099This plot doesnt reveal itself; it has to be explained. 489423
632872 715792my grandmother is always into herbal stuffs and she always say that ayurvedic medicines are the top stuff 41969
130968 719671We offer the top practical and most applicable solutions. All our Sydney plumbers are experienced and qualified and are able to rapidly assess your problem and uncover the best solution. 66051
265463 967275Enjoyed looking at this, extremely excellent stuff, thanks . 982500