జనసేన, టీడీపీ ఏమైతే మాట్లాడుతుందో దానికి పూర్తిగా వ్యతిరేకంగా, పూర్తిగా వ్యతిరేకిస్తూ మాట్లాడుతుంది. ఇలా మాట్లాడటమే కాకుండా ప్రజల మంచికోరి చెప్పినా సరే దానిని వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు ఏం చెబితే దానికి వ్యతిరేకంగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడాల్సిందే. మాట్లాడకపోతే వచ్చే ఇబ్బందులు చాలా దారుణంగా ఉంటాయి. గతంలో తెలుగుదేశం పార్టీ వైకాపాను ఇబ్బందులకు గురి చేసింది. కాబట్టి ఇప్పుడు టీడీపీని వైకాపా ఇబ్బందులు పెట్టాలి.
ఇదే ఆలోచనలతో వైకాపా ప్రభుత్వం పనిచేస్తున్నది. అమరావతిలో భూములను టీడీపీ దానికి సంబంధించిన వ్యక్తులు కొనుగోలు చేశారు కాబట్టి అక్కడ భూములు కొనేందుకు ఏమీలేవు. అమరావతిలోని రాజధాని ఉంచితే… దాని వలన పెద్దగా ఉపయోగం ఉండదు. ఎన్నికల్లో పెట్టిన డబ్బులు వెనక్కి రావాలి అంటే భూదందా ఒక్కటే మార్గం. అందుకే వైకాపా పార్టీ అమరావతి నుంచి కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు మార్చాలని చూస్తున్నది. నిర్ణయం కూడా తీసుకుంది.
జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున గ్రామ సచివాలయం గురించి చెప్పారు. గ్రామాలలో, మండలాల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పధకాలు అక్కడి నుంచే ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నది.
అయితే, రాజధాని ఎందుకు మారుస్తున్నారు అంటే వైకాపా చెప్తున్న సమాధానం అందరికి షాక్ ఇస్తోంది. గ్రామ సచివాలయల నుంచే పాలన ప్రజలకు అందుతున్నప్పుడు రాజధాని ఎక్కడుంటే ఏమౌతుంది అనే సమాధానం చెప్తున్నది. ఇదేం సమాధానమో అర్ధం కావడం లేదు. ఇది సరైన సమాధానమేనా చెప్పండి. ఇలాగేనా చెప్పేది చెప్పండి.
234821 73113As soon as I discovered this internet site I went on reddit to share some with the adore with them. 784877
932430 698917To your organization online business owner, releasing an critical company will be the bread so butter inside of their opportunity, and choosing a fantastic child care company often means the particular between a victorious operation this really is. how to start a daycare 330270
457421 39917But wanna comment on couple of general issues, The site style is perfect, the content material is really good : D. 741780