రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఎస్ఈసీ కులపిచ్చితో వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. మీడియాతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. హోదాకు తగ్గట్టు నిష్పక్షపాతంగా ఆయన వ్యవహరించడం లేదని ఆరోపించారు. ఆయన చర్యలన్నీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉంటున్నాయని మండిపడ్డారు.
పంచాయతీ ఎన్నికలకు మ్యానిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై ఆయన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికలకు పార్టీ గుర్తులు ఉండవని విజయసాయి రెడ్డి అన్నారు. గతంలో ఏకపక్షంగా పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసిన విషయాన్ని విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. నిమ్మగడ్డ స్టేట్ ఎలక్షన్ కమిషనరో.. టీడీపీ ఎలక్షన్ కమిషనరలో అర్ధం కావడం లేదంటూ ఎద్దేవా చేశారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డ అనర్హుడని విజయసాయిరెడ్డి అన్నారు.
18352 541852Spot on with this write-up, I truly assume this web site wants a lot a lot more consideration. probably be again to read much much more, thanks for that information. 759114
785471 231369Its like you read my mind! You appear to know so a lot about this, like you wrote the book in it or something. I think which you can do with some pics to drive the message home a bit, but instead of that, this really is fantastic weblog. A amazing read. Ill surely be back. 899904