అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్ప పీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర భారతదేశంపై విరుచుకు పడుతున్న విషయం తెల్సిందే. నేడు మహారాష్ట్ర గుజరాత్ల వద్ద తీరం దాటుతుంది. ఈ నేపథ్యంలో 31 విమాన సర్వీసులను రద్దు చేసినట్లుగా ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయ ఉన్నతాధికారులు ప్రకటించారు. పలు విమానయాన సంస్థలు ఇప్పటికే రద్దు అయిన విమాన సర్వీసులకు చెందిన ముందస్తు టికెట్లను రీ షెడ్యూల్ చేసుకోవాల్సిందిగా ప్రయాణికులకు సందేశాలు పంపించింది.
నిసర్గ తుఫాన్ కారణంగా విమానాలు మాత్రమే కాకుండా పదుల సంఖ్యలో రైళ్లను దారి మల్లించడంతో పాటు కొన్ని రైళ్లను రీ షెడ్యూల్ చేశారు. దేశంలోని పలు ప్రాంతాల నుండి ముంబయికి వచ్చే రైళ్లకు సంబంధించిన టైంను మరియు మార్గాలను మార్చినట్లుగా రైల్వే శాఖ ప్రకటించింది. ఇదే సమయంలో దేశంలోని పలు రైళ్లకు చెందిన టైమ్ను కూడా మార్చారట. మొత్తానికి నిసర్గ తుఫాన్ ప్రస్తుతం కరోనా కంటే ఎక్కువగా మహారాష్ట్రను భయపెడుతోంది.
303272 454121Aw, this became an very nice post. In thought I would like to devote writing such as this moreover – taking time and actual effort to make a extremely very good article but exactly what do I say I procrastinate alot and by no means uncover a approach to get something completed. 832526
16784 645055I appreciate you taking the time to speak about them with people. 413138
478325 466346I adore gathering valuable information, this post has got me even much more info! . 165715