ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నెలకొన్న అడ్డంకులు అన్ని కూడా తొలగి పోయాయి. దాంతో ఎన్నికల కమీషన్ ఇప్పటికే నామినేషన్ ల స్వీకరణ పక్రియ మొదలు పెట్టింది. ఇక నామినేషన్ ల విషయానికి వస్తే ప్రస్తుతం కరోనా టైమ్ కనుక ఆన్ లైన్ ద్వారా నామినేషన్ లను స్వీకరించాలంటూ ఈ సందర్బంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశాడు. ఆయన ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం సహకరించాల్సిందే అంటూ డిమాండ్ చేశాడు.
రాజ్యాంగ బద్దంగా ఎన్నికల కమీషన్ వారి పని వారు చేసుకు వెళ్లాలని, అందుకు ప్రభుత్వం కాని మరొకరు కాని అడ్డు చెప్పడం ఏమాత్రం కరెక్ట్ కాదని ఈ సందర్బంగా సోము వీర్రాజు అభిప్రాయం వ్యక్తం చేశాడు. సోము వీర్రాజు ఇంకా మాట్లాడుతూ ప్రతి పార్టీ కూడా తమ అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్ లను ఆన్ లైన్ ద్వారా పంపించే అవకాశం ఉంటే బాగుంటుంది. అలా చేయడం వల్ల అన్ని సమస్యలకు పరిష్కారం దక్కుతుందని అంటున్నారు. ఎన్నికల ఖర్చు తగ్గడంతో పాటు కరోనా భయం ఉండదని ఈ సందర్బంగా సోము వీర్రాజు అభిప్రాయం వ్యక్తం చేశాడు.
839933 716058This is a very good topic to speak about. Sometimes I fav stuff like this on Redit. This post probably wont do properly with that crowd. I will be confident to submit something else though. 333574
692522 328115I truly enjoy reading on this website, it holds amazing articles . 13960